Category Uncategorized

గడప గడపకు కాంగ్రెస్ డిక్లరేషన్ ను వివరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 5 : త్వరలో జరగబోయే ఎన్నికల దృశ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అమలు చేస్తున్న కాంగ్రెస్ డిక్లరేషన్ ను యూత్ కాంగ్రెస్ నాయకులు గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లు లో యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రవికాంత్…

కుర్ర సత్యనారాయణను సన్మానించిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: గవర్నర్ కోటాలో పటాన్ చెరుకు చెందిన, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణకు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో శనివారం అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి బృందంతో మర్యాదపూర్వక కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ… సీనియర్ నాయకులైన కుర్ర సత్యనారాయణను…

ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 5 : కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన కొర్ర ఆచామి గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఏడవ వార్డు మెంబర్ సభావట్ రాందాస్ నాయక్ కుటుంబ సభ్యులకు పరామర్శించి ఓదార్చారు. రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు.  ఈ కార్యక్రమంలో  పాండు నాయక్, లాలూ నాయక్,…

నిరుపేద విద్యార్థికి ఉప్పల ట్రస్ట్ చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 5 : తలకొండపల్లి మండలం పెద్దూర్ తాండ గ్రామ పంచాయతీ కు చెందిన కేతావత్ నవీన్ పై చదువుల కోసం ఉప్పల ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ రూ.10వేల ఆర్థిక సహయం అందజేసి చేయూత అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మూడవత్ రఘు నాయక్,  సింగిల్ విండో డైరెక్టర్…

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: అమీన్ పూర్ మున్సిపల్, మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 11 లక్షల రూపాయల విలువైన చెక్కులను అమీన్ పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి చేతుల మీదుగా పంపిణీ…

మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 5 : ఆమనగల్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్లో 16 మద్యం దుకాణాలకు టెండర్లు పిలుస్తున్నామని ఆమనగల్ ఎక్సైజ్ సీఐ బద్య నాయక్ చౌహన్ నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆమనగల్ ఎక్సైజ్ సర్కిల్ లోని నాలుగు మండలాలలో 16 దుకాణాలకు దరఖాస్తుల ను స్వీకరిస్తున్నామన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో 6, కడ్తాల…

యువ మహిళా సాధికారతతో చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు  అందిస్తాం

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 5: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కేసీఆర్ ప్రభుత్వం యువతకు,మహిళలకు సాధికారత లభించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వారికి వెన్నంటి ఉండి అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు సాధికారతో చదువుకునే ప్రతి యువతి,యువకులకు ఎలక్ట్రానిక్ స్కూటర్ లు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.శనివారం కందుకూరు మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో యూత్ డిక్లరేషన్ పై ప్రతి…

ఫార్మాసిటీ భూసేకరణ ఇతర ప్రొసీడింగ్స్  కొట్టేస్తూ హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 5 : ఫార్మాసిటీ భూసేకరణ ఇతర ప్రొసిడింగ్స్  కొట్టేస్తూ హైకోర్టు తీర్పు వెలవరించడం ప్రభుత్వంకు చెంపపెట్టులాంటిది రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి తెలిపారు.శనివారం ఆయన మాట్లాడుతూ,హైకోర్టు ఫార్మాసిటీకి స్టే విధించడం అది రైతుల విజయం అని తెలంగాణ ప్రభుత్వం పేదల భూములను తీసుకొని బడా వ్యాపారులకు అధిక ధరలకు అమ్మడం జరిగిందని,సన్న…

నేడు సిద్దిపేటలోజరిగే పరుగుల పండుగను  చూడడానికి వచ్చాను

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: హైదరాబాద్ నేచర్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్ యం. నాగలక్ష్మి,  మాట్లాడుతూ  ఉదయం 6 గంటలకు హైదరాబాదు నుండి 100కె సైక్లింగ్ చేసుకుంటూ బయలుదేరాను సిద్దిపేటలో నిర్వహించే హాఫ్ మారథాన్ కు సంఘీభావం తెలపడం గురించి సిద్దిపేటలో ఉన్న యువతి యువకులను ప్రోత్సహించడానికి  తన వంతు కృషిగా ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు.…