Category Uncategorized

పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరు

మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ ‌ఖాయం దక్షిణాదిలో హ్యాట్రిక్‌ ‌సిఎంగా చరిత్ర సృష్టిస్తాం టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌ధీమా ఎల్‌బి నగర్‌లో జిఓ 118 కింద అబ్దిదారులకు రెగ్యులరైజ్‌ ‌పట్టాలు అందజేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ‌తెలంగాణలో కేసీఆర్‌ ‌తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మూడోసారి గెలిచి…

అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

సమావేశాల్లో ఆర్టీసీ ఉద్యోగుల బిలును ఆమోదించే ఛాన్స్ ‌పలు కీలక బిల్లులకు అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేడు ప్రారంభ కానున్నవే చివరి సమావేశాలు అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించబోతుంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును…

నేటి నుండి శాసనసభ సమావేశాలు

అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న ప్రతిపక్షాలు సమస్యలు అనేకం…30 రోజులైనా నిర్వహించాల్సిందేనని డిమాండ్‌ ఎదురు దాడికి అధికార పార్టీ వ్యూహాలు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర హైదరాబాద్‌, ఆగస్ట్ 2 : ‌నేటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో అధికార పార్టీని ఆడ్డుకునేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం మవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రెండవసారి అధికారంలోకి…

వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలి

‌సుబేదారి(హన్మకొండ), ప్రజాతంత్ర, ఆగస్టు 2 : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్‌, ‌హనుమకొండ ప్రాంతాలలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని ఈ ప్రాంతంలోని ప్రజలను ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై14 నుండి 28 వరకు కురిసిన భారీ వర్షాలకు…

19 ‌వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ..!

నేటి  నుండి పున:ప్రారంభం..ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అధికారులకు ఆదేశాలు ట్ల రద్దు, కొరోనా తదితర కారణాలతో ఇన్నాల్లు ఆలస్యం రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న సిఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ‌రాష్ట్ర రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం…

దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ టాప్!

నేడు తెలంగాణ ఆర్ధిక రంగంలో దుసుకపోతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రం అయినప్పటికీ, కొన్ని అంశాల్లో వాటిని మించి అభివృద్ధి చెందుతుందని ఆర్ధిక గణాంకాలే చెప్తున్నాయి. మార్చి 2023 నాటికి దాదాపు రూ. 3.66 లక్షల కోట్లతో దేశంలోనే అత్యల్ప బకాయిలు ఉన్న ఐదు ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచింది. ఇది ప్రతిపక్ష పార్టీలు,…

ఔ! బతుక నేర్శినోళ్ళదే గీ దేశం!

హలో!అన్నా! ఇయాల మూడు సావులు, రొండు బర్త్ డేలు,ఓ సంవత్సరీకం, టక్కరై కాల్జేతులు ఇరిగినోళ్ళు ఇద్దరున్నరు. దండలు,గిప్టులు గిట్న ఇంతెజాం జేశిన! మనం జర పొద్దున్నె యెళ్ళాలె! సరె గని! ఆ ఏరియా కార్పొరేటర్లకు ఫోన్ జెసి తయారై వుండవను…మనోళ్ళను జమజెయి! పోటోలు జర సరింగ తీయాలె!నిన్న ఎస్సార్ నగర్ ల ముసలోని పాడె గంతగనం…

వంశీ మేర్ల స్పోర్ట్స్ ఫౌండేషన్‌కు భారత్ కే అన్మోల్ అవార్డు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 02 : హైదరాబాద్‌కు చెందిన వంశీ మేర్ల స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకమైన భారత్ కే అన్మోల్ అవార్డును అందుకున్న మొట్ట మొదటి క్రీడా సంస్థగా నిలిచిందని భారత్ కే అన్మోల్ కార్యక్రమ రూపకర్తలు డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్, డాక్టర్ వెంకట గంజామ్ లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలోని డాక్టర్…

మహేశ్వరం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 02; మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం మండల కేంద్రం లో 81 లక్షల రూపాయలతో మన ఊరు మన బడి పథకం కింద అభివృద్ధి అయినా ప్రాథమిక  పాఠశాల భవనము సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా…