Category Uncategorized

ఈనెల 8,9 తేదీల్లో ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 05 : ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. కాచిగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బీసీ…

పర్యావరణ హితమే ఈనూక్ మోటార్స్ లక్ష్యం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 05 : పర్యావరణ హితమే కాకుండా తక్కువ ధరలలో నగర ప్రయాణంలో విప్లవాత్మక మార్పులను తమ స్కూటర్స్ తీసుకొని రానున్నాయని ఈనూక్ మోటార్స్ ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హితేష్ పటేల్ వివరించారు. ఈ మేరకు శనివారం నారాయణ గూడ క్రాస్ రోడ్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో టాలీవుడ్ తారలు ఇషా…

డా.నాగలక్ష్మి స్పూర్తి అభినందనీయం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5:  ఈ నెల 6 వ తేదీన సిద్దిపేట రంగనాయక సాగర్ వేదిక గా జరిగే హాఫ్ మారథాన్ కు అపూర్వ స్పందన వస్తుంది.. సిద్దిపేట ప్రాంతనే కాకుండా హైదరాబాద్ లాంటి నగరాల నుండి హాఫ్ మారథాన్ కు అసక్తి చూపుతున్నారు.. నిన్న శ్రీకాంత్ అనే యువకుడు సికింద్రాబాద్ నుండి రన్నింగ్ చేస్తూ…

ముస్లిం మసీదు కమిటీ సదర్ అధ్యక్షుడిగా అలీం

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: జగదేవపూర్ మండల కేంద్రంలోని ముస్లిం మైనారిటీ మసీదు కమిటీ సదర్  ఎండి.అలిo ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.వీరితో పాటుగా కమిటీ సభ్యులు హబ్బు సైకిల్ జాంగిర్ హజ్జం, ముస్లిం మైనారిటీకుల పెద్దలు పాషా జాంగిర్,కాజా పాషా, బషీర్ జాంగిర్ అహ్మద్ అబ్దుల్ ఆజాద్ తదితరులు ఉన్నారు.

ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయండి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5:  నేడు జరిగే హాఫ్ మారథాన్ రన్నింగ్ కార్యక్రమం సందర్భంగా  సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సిపి శ్వేతా  చేతుల మీదుగా టీ షర్ట్ ని తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ మీ మెయిల్ ఐడి కి బి ఐ బి నెంబర్ వస్తుందని అది చెప్పి…

బీటిరోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కృషి

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: బిటి రోడ్ల నిర్మాణానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ అన్నారు. చిన్నకోడూరు నుండి ఇబ్రహీంనగర్ వరకు  బిటి రోడ్డు నిర్మాణ పనులకు జడ్పీచైర్ పర్సన్.. కూర మాణిక్య రెడ్డి తో కలసి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…చిన్నకోడూరు నుండి ఇబ్రహీంనగర్ వరకు 2.5…

అధికార పార్టీ అండతో..భూకాబ్జాలు

ప్రభుత్వ భూమి కనిపిస్తే ఖతం బీనామి పేర్లతో బిందాస్‌ ‌దందా పేదలకు దక్కాల్సిన భూములపై కన్నేసిన ప్రజాప్రతినిధి భర్త నకిలీ ఇండ్ల పట్టాలను సృష్టించి అమాయాకులకు విక్రయాలు నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు మిర్యాలగూడ,ప్రజాతంత్ర,ఆగస్ట్4 : అధికార పార్టీ అండదండలతో ఓ ప్రజాప్రతినిది భర్త కనిపించిన ప్రతి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటూ బిందాస్‌గా తన దందాను…

స్టేబుల్‌ ‌గవర్నరమెంట్‌..ఏబుల్‌ ‌లీడర్‌షిప్‌..

తెలంగాణ పురోభివృద్దికి ఇదే కారణం ఐటీ రంగంలో రూ. 57,707 కోట్ల ఎగుమతులు శాసనసభలో మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్4: ‌రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ ‌వివరంగా సమాధానం…

వరదలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ

ప్రభుత్వ సాయం తీరుపై  కాంగ్రెస్‌ అసంతృప్తి నేతల ప్రసంగాలను అడ్డుకున్న మంత్రులు ప్రభుత్వ సమాధానంపై నిరసనగా కాంగ్రెస్‌ ‌వాకౌట్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్4: ‌వరదలపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడీగా చర్చ జరిగింది. వరద సాయంపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎక్కడా సకాలంలో సాయం అందలేని, గతానుభవాలతో చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఈ క్రమంలో ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో…