Category Uncategorized

కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి తదితరులు

కండువా కప్పి ఆహ్వానించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే పలువురు నేతల చేరికతో కాంగ్రెస్‌లో జోష్‌ న్యూ దిల్లీ, ఆగస్ట్ 3 : ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ ‌గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్‌ల సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకున్నారు. ఉదయమే…

వరదలతో 3151 ఎకరాల్లో పంట నష్టం

దెబ్బ తిన్న 115 పిఆర్‌ ‌రోడ్లు, 61 ఆర్‌ అం‌డ్‌ ‌బి రోడ్లు భద్రాచలం జిల్లాలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం భద్రాచలం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 03 : ఎడతెరిపి లేని భారీ వర్షాలు, గోదావరి వరదలతో జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌ప్రియాంక తెలిపారు. గురువారం ఇటీవల కురిసిన భారీ వర్షాలు,…

అన‌న్య భావాల అనుభూతి…

అస్తిత్వం, నిర్ధారిత స్థాన‌మంటూ లేని అభౌతిక త‌త్వం ఆత్మ‌. దేహంలో అతి చైత‌న్యవంత‌మైన లోప‌లి శృత‌మేదో అనుక్షణం మ‌న‌ల్ని ప‌థ‌గాముల్ని చేస్తున్న‌ట్టు జాగ్ర‌త్త‌గా అవ‌లోకిస్తే తెలుస్తుంది. భౌతిక స్వ‌భావం లేని అనైరూప్య చ‌ర్య వింత‌గా, అరూపక్రియ‌గా, అవ్యక్తానుభ‌వంగా ఆత్మానుగ‌త‌మైన అతిసూక్ష్మ గ‌మ‌నింపుగా అనుభూతించాలి. ప్ర‌తిమ‌నిషికి రెండు ప్ర‌పంచాలుంటాయి. ఒక‌టి త‌న‌కు మాత్ర‌మే చెందిన త‌న‌లోని గుప్త…

‌ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళి సాయన్నతో అనుబంధాన్ని పంచుకున్న కెసిఆర్‌, ‌సభ్యులు 2 నిముషాల మౌనం తరవాత సభ నేటికి వాయిదా మూడ్రోజులే అసెంబ్లీ సమావేశాలు…బిఎసి నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 3 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి.  ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం దివంగత కంటోన్మెంట్‌…

వాకర్స్ ను ఇబ్బందికి గురి చేసిన అసెంబ్లీ సమావేశాలు…

“అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎలాంటి  సమాచారం లేకుండా పబ్లిక్ గార్డెన్ పార్క్ గేట్లను మూసివేశారు.  బాధ్యతారహిత ప్రవర్తన… ..చాలా మంది సీనియర్ సిటిజన్లు, మహిళలు మరియు వాకర్స్ తిరిగి వెళ్ళి పోయారు. ప్రజా సంబంధిత సేవలు లేదా సమాచారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం లేదా సంబంధిత కేర్ టేకర్ విభాగాలు మరింత బాధ్యత వహించాలని  కోరుతున్నామని పర్యావరణ…

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం. ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు, నిన్న తీసుకున్న రైతు రుణమాఫీ, మియాపూర్ నుండి  స్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ, కాపు సంక్షేమ సంఘం భవనం…

వీర జవాన్లను స్మరించుకోవడం అందరి బాధ్యత

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 03 : కార్గిల్ యుద్ధ సమయంలో దేశ పౌరుల భద్రత కోసం ధైర్యంగా పోరాడిన వీర జవాన్లను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ దినోత్సవం సందర్భంగా అలియాబాద్ లోని శారద విద్యాలయంలో…

సీఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

పరిగి,ప్రజాతంత్ర, ఆగస్ట్ 03: రైతు రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా  ముఖ్యమంత్రి కెసిఆర్ ని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కలిసి నియోజక వర్గ రైతులు,ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు . రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని,ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత…

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

పరిగి, ప్రజాతంత్ర,ఆగస్ట్ 03: పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి, పరిగి ఇంఛార్జి కాసాని వీరేష్ బాబు అన్నారు.గురువారం పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని గుండాల్ గ్రామంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పలువురు వివిధ పార్టీల నుండి తెలుగు దేశం పార్టీలో చేరడం…