Category Uncategorized

వరదలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ

ప్రభుత్వ సాయం తీరుపై  కాంగ్రెస్‌ అసంతృప్తి నేతల ప్రసంగాలను అడ్డుకున్న మంత్రులు ప్రభుత్వ సమాధానంపై నిరసనగా కాంగ్రెస్‌ ‌వాకౌట్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్4: ‌వరదలపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడీగా చర్చ జరిగింది. వరద సాయంపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎక్కడా సకాలంలో సాయం అందలేని, గతానుభవాలతో చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఈ క్రమంలో ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో…

ఆర్టీసీ విలీనం బిల్లు.. గవర్నర్‌ ఆమోదం కోసం ఎదురుచూపులు ..

అసెంబ్లీలో బిల్లు పెట్టాలంటే అనుమతి తప్పనిసరి ఆర్టీ కార్మికుల్లో ఆందోళన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 4: అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్‌ ‌పై సస్పెన్స్ ‌కొనసాగుతోంది. మనీ బిల్‌ ‌కావడంతో.. గవర్నర్‌ ఆమోదానికి పంపించింది సర్కార్‌.  ‌బిల్లుకు గవర్నర్‌  ఆమోదం తెలపలేదు. దీంతో ప్రభుత్వం గవర్నర్‌ ‌మధ్య మరోమారు వివాదం చెలరేగే అశాకం ఉంది. బిల్లు ఆమోదం కోసం…

సుప్రీమ్‌కోర్టు లో రాహుల్‌కు ఊరట

పరువునస్టం కేసులో హైకోర్టు తీర్పు నిలిపివేత పార్లమెంట్‌ ఎం‌పి పదవి పునరుద్దిరంచే అవకాశం న్యూ దిల్లీ,ఆగస్ట్4(ఆర్‌ఎన్‌ఎ): ’‌మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీకి భారీ ఊరట లభించింది.  గుజరాత్‌ ‌కోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నిలిపేసింది. దీంతో ఆయన లోక్‌ ‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది.…

పల్లె పల్లె కు బీజేపీ – ఇంటింటికి ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 :  ఆమనగల్లు మండలం పోలేపల్లి, మంగళికుంట తండా ల్లో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పల్లె పల్లెకు ఇంటింటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామప్రజలతో మమేకమై ప్రధాని నరేంద్రమోధీ 9 ఏళ్ల సుపరిపాలన గురించి వివరించారు. అదేవిధంగా…

కడ్తాల్ తహసిల్దార్ కు సన్మానం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 :   కడ్తాల్ మండలానికి ఇటీవల బదిలీపై నూతనంగా వచ్చిన తహసిల్దార్ అన్వర్ కు ఎక్వాయిపల్లి సర్పంచ్ జంగం సుగుణ సాయిలు, ముద్విన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కవాటి జంగయ్య యాదవ్ , సరికొండ ఎంపీటీసీ అద్దాల రాములు , మర్రిపల్లి మాజీ ఉప సర్పంచ్ పెద్దయ్య , మర్యాద పూర్వకంగా…

మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు ఖారారు

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 04; నూతన మధ్యం దుకాణాల రిజర్వేషన్లను జిల్లా పాలనాధికారి హరీష్ లక్కీడ్రా ద్వారా ఖరారు చేశారు. 2023-25 మద్యం విధానంపై గురువారం త్రిసభ్యకమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మహేశ్వరం అబ్కారీ సీఐ వీణారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం అబ్కారీ సర్కిల్ పరిధిలో మొత్తం 13 మద్యం దుకాణాలు ఉండగా 4 దుకాణాలకు రిజర్వేషన్లు ప్రకటించినట్లు ఆమె…

రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : మండలంలోని వివిధ గ్రామాల రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని అరుణకుమారి తెలిపారు. శుక్రవారం రైతుల నుంచి వచ్చిన రైతు బీమా దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతు సోదరులందరూ తప్పనిసరిగా రైతు బీమా కొరకు దరఖాస్తు…

3 లక్షల నిధులతో సిసి రోడ్డుకు శంకుస్థాపన

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 4 : మండల పరిధిలోని నేదునూరు గ్రామ 1వ వార్డులో ఎంపిపి మంద జ్యోతి పాండు,వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయల మండల పరిషత్ నిధులతో శుక్రవారం సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జడ్పీటిసి బొక్క జంగారెడ్డి,గ్రామ సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డి,ఎంపిటిసి…

నిరుపేదల అసంపూర్తి ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చేయూత

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 :  కల్వకుర్తి నియోజకవర్గంలోని నిరుపేదల అసంపూర్తి ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయితనందిస్తుంది. ఇందులో భాగంగా  మార్చాల  గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి మండల జెడ్పిటిసి వెంకటేష్ సురేష్ మోడీ పర్యవేక్షణ లో పది…