Category Uncategorized

రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : మండలంలోని వివిధ గ్రామాల రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని అరుణకుమారి తెలిపారు. శుక్రవారం రైతుల నుంచి వచ్చిన రైతు బీమా దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతు సోదరులందరూ తప్పనిసరిగా రైతు బీమా కొరకు దరఖాస్తు…

3 లక్షల నిధులతో సిసి రోడ్డుకు శంకుస్థాపన

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 4 : మండల పరిధిలోని నేదునూరు గ్రామ 1వ వార్డులో ఎంపిపి మంద జ్యోతి పాండు,వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయల మండల పరిషత్ నిధులతో శుక్రవారం సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జడ్పీటిసి బొక్క జంగారెడ్డి,గ్రామ సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డి,ఎంపిటిసి…

నిరుపేదల అసంపూర్తి ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చేయూత

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 :  కల్వకుర్తి నియోజకవర్గంలోని నిరుపేదల అసంపూర్తి ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయితనందిస్తుంది. ఇందులో భాగంగా  మార్చాల  గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి మండల జెడ్పిటిసి వెంకటేష్ సురేష్ మోడీ పర్యవేక్షణ లో పది…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాదయాత్ర

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 04 : ప్రత్యేక కార్యక్రమాలతో  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి, పాదయాత్రలు చేస్తూ ప్రజా సమస్యలపై ఆరా తీస్తూ, క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈవిషయంపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాల పేరిట…

అసెంబ్లీ  ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ అమోయ్ కుమార్ సమావేశం

మేడ్చల్, ప్రజాతంత్ర, ఆగస్టు 04 : జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్ పల్లి, కుత్భుల్లాపూర్, ఉప్పల్, అసెంబ్లీ  ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో శుక్రవారం కలెక్టర్ అమోయ్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభ నియోజకవర్గ పరిధిలో గల ఎన్నికల పోలింగ్…

ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి రూ. 2.65 కోట్ల ఆదాయం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీకి 2022 – 2023 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం బడ్జెట్ రెండు కోట్ల 47 లక్షలు, ఇవ్వగా మార్కెట్ కమిటీకి 2. కోట్ల 65, లక్షలు ఆదాయం సమకూరినట్టు ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమనగల్లు…

అన్ని రాజకీయ పార్టీలు కల్వకుర్తి అసెంబ్లీ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : కల్వకుర్తి అసెంబ్లీ జనరల్ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలు దీనికి తమ సహకారం అందించాలని పలువురు గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలోనీ సేవాలాల్ గుట్ట దగ్గర కల్వకుర్తి తాలూకాలోని ముఖ్య గిరిజన నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు…

అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆనంద్ మరోసారి విజయం ఖాయం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రానున్న ఎన్నికల్లో మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ముర్తుజా హాలీ దీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగిన…

రెండవ రోజు కొనసాగిన యూత్ డిక్లరేషన్

కందుకూరు,ప్రజాతంత్ర ఆగస్టు 4 : ఇంటింటికి తిరిగి యూత్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని కందుకూరు మండల పరిధిలోని సాయిరెడ్డి గూడ గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహచారి ఆధ్వర్యంలో శుక్రవారం రెండవ రోజు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలతో కలిసి ఆయన ప్రతి ఇంటింటికి తిరిగి గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు…