Category Uncategorized

‘‌టిమ్స్’ ఆక్ట్ 2023 ఆమోదించిన శాసనసభ..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 5:‌జిల్లాల్లో   చికిత్స పొందిన తరవాత సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్య సేవలకు నిమ్స్ ‌లేదా ప్రైవేట్‌ ‌కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్ ‌పైనా ఆధారపడవాలి వస్తుంది..రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన సూపర్‌ ‌స్పెషలిటీ సేవలను అందించడానికి  10 వేల సూపర్‌ ‌స్పెషలిటీ పడకలను నిమ్స్, ‌వరంగల్‌ ‌హెల్త్ ‌సిటీ మరియు టిమ్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి…

భద్రాచలం ఉనికికి దెబ్బ

మూడు పంచాయితీలుగా విభజన గవర్నర్‌ ‌తిప్పిపంపిన బిల్లుకు మరోమారు ఆమోదం అసెంబ్లీలో విభజనపై మంత్రి ఎర్రబెల్లి వివరణ భద్రాద్రి కొత్తగూడెం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌పరిపాలన సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసన సభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్‌ ‌తిప్పి పంపిన బిల్లును రాష్ట్ర పంచాయతీరాజ్‌…

స్వయం పాలనతోనే శాసించుకోగలం

నిరంతరం తెలంగాణ కోసం ఉద్యమించిన దీప్తి ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌జయంతి నేడు వరంగల్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 5:‌భవిష్యత్తు తెలంగాణలో అభివృద్ధి చాలా శీఘ్రంగా జరుగుతుంది. నీళ్లలో మన వాటా తేలిన తర్వాత జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. స్వయంపాలనలో శాసిస్తాం. ఇతరుల పాలనలో యాచిస్తున్నాం.పెద్ద ప్రాజెక్టుల సంగతి కాసేపు పక్కన పెడితే.. నిజాం కాలంనాటికే తెలంగాణ ప్రాంతంలో గొలుసు…

గిరిజనులపట్ల కేంద్రం దారుణం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మణిపూర్‌లో  ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గిరిజనుల హక్కులను కాలరాసేలా కేంద్ర అటవీ చట్టం  తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం, పోడు భూముల పట్టాల పంపిణీపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సి…

సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 5: శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో ఏడు లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్  దొడ్ల వెంకటేష్ గౌడ్   ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ  నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా సిసి…

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

పరిగి,ప్రజాతంత్ర, ఆగస్ట్ 05:  పరిగి మండల మిట్ట కోడూరు గ్రామానికి చెందిన బ్యాగరీ రాములమ్మ   మృతి చెందడంతో  విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు తాను అందుబాటులో లేక తన అనుచరుల ద్వారా  5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు ఆనెం…

కడ్తాల నుండి ఆమనగల్లు వరకు మెట్రో సేవలను విస్తరించడం అభినందనీయం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 5 : కందుకూరు నుంచి కడ్తాల నుండి ఆమనగల్లు వరకు మెట్రో సేవలు విస్తరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించడం  అభినందించదగ్గ విషయమని ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత…

ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 5 : మైసిగండి గ్రామపంచాయతీ లో కొర్ర ఆచామి గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ రామవత్ తులసిరామ్ నాయక్  మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంతక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5 వేల ఆర్థిక సహాయం చేశారు.

బీటిరోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కృషి

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: బిటి రోడ్ల నిర్మాణానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ అన్నారు. చిన్నకోడూరు నుండి ఇబ్రహీంనగర్ వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు జడ్పీచైర్ పర్సన్.. కూర మాణిక్య రెడ్డి తో కలసి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…చిన్నకోడూరు నుండి ఇబ్రహీంనగర్ వరకు…