Category Uncategorized

బీటిరోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కృషి

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: బిటి రోడ్ల నిర్మాణానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ అన్నారు. చిన్నకోడూరు నుండి ఇబ్రహీంనగర్ వరకు  బిటి రోడ్డు నిర్మాణ పనులకు జడ్పీచైర్ పర్సన్.. కూర మాణిక్య రెడ్డి తో కలసి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…చిన్నకోడూరు నుండి ఇబ్రహీంనగర్ వరకు 2.5…

అధికార పార్టీ అండతో..భూకాబ్జాలు

ప్రభుత్వ భూమి కనిపిస్తే ఖతం బీనామి పేర్లతో బిందాస్‌ ‌దందా పేదలకు దక్కాల్సిన భూములపై కన్నేసిన ప్రజాప్రతినిధి భర్త నకిలీ ఇండ్ల పట్టాలను సృష్టించి అమాయాకులకు విక్రయాలు నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు మిర్యాలగూడ,ప్రజాతంత్ర,ఆగస్ట్4 : అధికార పార్టీ అండదండలతో ఓ ప్రజాప్రతినిది భర్త కనిపించిన ప్రతి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటూ బిందాస్‌గా తన దందాను…

స్టేబుల్‌ ‌గవర్నరమెంట్‌..ఏబుల్‌ ‌లీడర్‌షిప్‌..

తెలంగాణ పురోభివృద్దికి ఇదే కారణం ఐటీ రంగంలో రూ. 57,707 కోట్ల ఎగుమతులు శాసనసభలో మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్4: ‌రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ ‌వివరంగా సమాధానం…

వరదలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ

ప్రభుత్వ సాయం తీరుపై  కాంగ్రెస్‌ అసంతృప్తి నేతల ప్రసంగాలను అడ్డుకున్న మంత్రులు ప్రభుత్వ సమాధానంపై నిరసనగా కాంగ్రెస్‌ ‌వాకౌట్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్4: ‌వరదలపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడీగా చర్చ జరిగింది. వరద సాయంపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎక్కడా సకాలంలో సాయం అందలేని, గతానుభవాలతో చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఈ క్రమంలో ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో…

ఆర్టీసీ విలీనం బిల్లు.. గవర్నర్‌ ఆమోదం కోసం ఎదురుచూపులు ..

అసెంబ్లీలో బిల్లు పెట్టాలంటే అనుమతి తప్పనిసరి ఆర్టీ కార్మికుల్లో ఆందోళన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 4: అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్‌ ‌పై సస్పెన్స్ ‌కొనసాగుతోంది. మనీ బిల్‌ ‌కావడంతో.. గవర్నర్‌ ఆమోదానికి పంపించింది సర్కార్‌.  ‌బిల్లుకు గవర్నర్‌  ఆమోదం తెలపలేదు. దీంతో ప్రభుత్వం గవర్నర్‌ ‌మధ్య మరోమారు వివాదం చెలరేగే అశాకం ఉంది. బిల్లు ఆమోదం కోసం…

సుప్రీమ్‌కోర్టు లో రాహుల్‌కు ఊరట

పరువునస్టం కేసులో హైకోర్టు తీర్పు నిలిపివేత పార్లమెంట్‌ ఎం‌పి పదవి పునరుద్దిరంచే అవకాశం న్యూ దిల్లీ,ఆగస్ట్4(ఆర్‌ఎన్‌ఎ): ’‌మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీకి భారీ ఊరట లభించింది.  గుజరాత్‌ ‌కోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నిలిపేసింది. దీంతో ఆయన లోక్‌ ‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది.…

పల్లె పల్లె కు బీజేపీ – ఇంటింటికి ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 :  ఆమనగల్లు మండలం పోలేపల్లి, మంగళికుంట తండా ల్లో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పల్లె పల్లెకు ఇంటింటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామప్రజలతో మమేకమై ప్రధాని నరేంద్రమోధీ 9 ఏళ్ల సుపరిపాలన గురించి వివరించారు. అదేవిధంగా…

కడ్తాల్ తహసిల్దార్ కు సన్మానం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 :   కడ్తాల్ మండలానికి ఇటీవల బదిలీపై నూతనంగా వచ్చిన తహసిల్దార్ అన్వర్ కు ఎక్వాయిపల్లి సర్పంచ్ జంగం సుగుణ సాయిలు, ముద్విన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కవాటి జంగయ్య యాదవ్ , సరికొండ ఎంపీటీసీ అద్దాల రాములు , మర్రిపల్లి మాజీ ఉప సర్పంచ్ పెద్దయ్య , మర్యాద పూర్వకంగా…

మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు ఖారారు

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 04; నూతన మధ్యం దుకాణాల రిజర్వేషన్లను జిల్లా పాలనాధికారి హరీష్ లక్కీడ్రా ద్వారా ఖరారు చేశారు. 2023-25 మద్యం విధానంపై గురువారం త్రిసభ్యకమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మహేశ్వరం అబ్కారీ సీఐ వీణారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం అబ్కారీ సర్కిల్ పరిధిలో మొత్తం 13 మద్యం దుకాణాలు ఉండగా 4 దుకాణాలకు రిజర్వేషన్లు ప్రకటించినట్లు ఆమె…