Category Uncategorized

కాలనీలల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగాచర్యలుతీసుకుంటా : గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి   

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 8:కాలనీలల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగాచర్యలుతీసుకుంటా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చి బౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గల రాజీవ్ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులు తో కలిసి పర్యటించి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు…

జాతీయ యాదవ పోరాట సమితి ధర్నాలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుల రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 8: జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో  మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏర్పాటుచేసిన యాదవ హక్కుల డిమాండ్స్ నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున  ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొని మద్దతు తెలిపారు అనంతరం…

బీఆర్ఎస్ నాయకులకేనా దళిత బంధు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: పటాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఉన్న 519 కుటుంబాలకి దళిత బంధు ఇవ్వాలని బొల్లారం మున్సిపాలిటీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని కెసిఆర్ దిష్టిబొమ్మను  దహనం చేసిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ధర్నాని పోలీసులు అడ్డుకొని…

విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు తోచిన సహాయం చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: సమాజం మనకు ఏం ఇచ్చింది అనేదానికంటే సమాజానికి మనం ఎం ఇస్తున్నాము అనేది ముఖ్యం అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్  ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి సతీమణి సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ వికారాబాద్…

డిగ్రీ చదివే విద్యార్థులు దోస్త్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 8 : ఆమనగల్లు పట్టణంలో 2023 – 24 సంవత్సరానికి గాను నూతనంగా మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ గ్రూపులలో జాయిన్ అయ్యే విద్యార్థిని విద్యార్థులు ఈనెల 14 లోగా దోస్త్ ఆన్లైన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమనగల్లు డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కే. ప్రభు తెలిపారు.…

ఈనెల 10, 11 తేనెలలో కౌన్సిలింగ్ కు హాజరు కావాలి

వికారాబాద్, ఆగస్టు 8:  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లో డీఈఈ సెట్ – 2023 లో ఉతీర్ణత సాధించి హాజరు కాని వారికి మరొకసారి అవకాశము కల్పిస్తున్నట్లు   ప్రభుత్వ  డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కే.రామచారి  ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 10,  11 రెండు రోజులు  కేటాయించిన తేదిలలో కౌన్సిలింగ్ హాజరు కావాల్సిందిగా ఆయన తెలిపారు.  మొదటి…

బొగ్గారపు బ్రహ్మానందంకు డాక్టర్ సినారె ప్రత్యేక బిరుదు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో యామిని స్టూడియోస్ ప్రారంభోత్సవం సందర్భంగా స్వరరాగ నీరాజనం, గాయని గాయకులకు డాక్టర్ సినారె అవార్డుల ప్రధానోత్సవం వేడుకలో భాగంగా సెప్టెంబర్ 10 న రవీంద్రభారతిలో ప్రముఖ సంఘ సేవకుడు విశ్వజనని ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ బొగ్గారపు బ్రహ్మానందం కి డాక్టర్ సినారె…

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వృధ్యప్య పింఛన్లు నాలుగువేలు అందిస్తాం

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 8 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక  ప్రతి ఒక్కరికి  నాలుగు వేల రూపాయల పింఛను  అందిస్తామని  కందుకూరు మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి  తెలిపారు.మంగళవారం బాచుపల్లి,పులిమామిడి గ్రామాల్లో యూత్ డిక్లరేషన్ కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ తిరిగి ఆయన ప్రజలతో ముచ్చటించారు.ఈ సందర్బంగా ఆయన…

గీతంలో అంతర్జాతీయ సదస్సు 

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 11-13 తేదీలలో ఘనీభవించిన పదార్థ భౌతిక శాస్త్రంలో పురోగతి అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు మంగళవారం వెల్లడించారు. ఆధునిక ఘనీభవించిన పదార్థ భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన, తాజా పరిణామాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు…