“దేశాన్ని ఊపేసిన నినాదం అది”
క్విట్ ఇండియా నినాద సృష్టి కర్త యూసుఫ్ మెహరల్లీ ఆగస్టు 9… ‘క్విట్ ఇండియా డే’ భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రధాన ఘట్టం, అనాడు దేశాన్ని ఊపేసిన నినాద మైన ఇండియా’ (భారత్ ను వీడిపోండి’ అనే నినాదాన్ని సూచించింది నాటి ముంబై మేయర్ మెహరల్లీ. సోషలిస్టు నాయకుడైన ఆయన దేశ స్వాతంత్య్రోద్యమంలో…
