Category Uncategorized

“దేశాన్ని ఊపేసిన నినాదం అది”

క్విట్ ఇండియా నినాద సృష్టి కర్త    యూసుఫ్‌ మెహరల్లీ ఆగస్టు 9… ‘క్విట్ ఇండియా డే’  భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రధాన ఘట్టం, అనాడు దేశాన్ని ఊపేసిన నినాద మైన ఇండియా’ (భారత్ ను వీడిపోండి’ అనే నినాదాన్ని సూచించింది నాటి ముంబై మేయర్  మెహరల్లీ. సోషలిస్టు నాయకుడైన ఆయన  దేశ స్వాతంత్య్రోద్యమంలో…

ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

డెహ్రాడూన్‌, అగస్ట్08 : ఉత్తరాఖండ్‌  ‌రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు  కురుస్తున్నాయి. వర్షాల కార ణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.మరోవైపు రాష్ట్రంలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ  తెలిపింది. వారాంతం వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.మేరకు రాష్ట్రంలోని ఉత్తరకాశీ, చమోలీ, రుదప్రయాగ, తెహ్రీ,…

దిల్లీ ప్రజల సంక్షేమం కోసమే ఆర్డినెన్స్

న్యూదిల్లీ,అగస్ట్: ‌దిల్లీ ప్రజలకు ప్రత్యేక అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దిల్లీ ఆర్డినెన్స్ ‌తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. మంగళవారం ఆయన దిల్లీలో డియాతో మాట్లా డుతూ బీఆర్‌ఎస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య మద్యం బంధం ఉందని, కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు.ఆస్తులు,ఇతర అంశాల నుతా రుమారు చేయడానికి మాత్రమే…

విపక్షాల విశ్వాసానికి ఇది పరీక్ష

• అవిశ్వాస తీర్మానంపై మోదీ ఎద్దేవా • బిజెపి పార్లమెంటరీ పార్టీ • సమావేశంలో దిశానిర్దేశం న్యూదిల్లీ,ఆగస్ట్8: ‌లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఇండియాలోని పార్టీలకు విశ్వాస పరీక్షేనని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.  2024 జనరల్‌ ఎలక్షన్‌ల కంటే ముందే సెఫైనల్‌ ‌చూడాలని ప్రతిపక్షాల కూటమి కోరుకుందని అభిప్రాయపడ్డారు. ఆ సెమిఫైనల్‌ ‌రిజల్ట్…

‌ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం మాకు లేదు

మణిపూర్‌కు న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం మోదీ మౌనవ్రతాన్ని భగ్నం చేయాలన్న ఆకాంక్ష లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చలో కాంగ్రెస్‌ ‌నేత గౌరవ్‌ ‌గొగోయ్‌ న్యూదిల్లీ, ఆగస్ట్8 : ‌ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశంతో కాదని.. మణిపూర్‌కు న్యాయం చేసేందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామని కాంగ్రెస్‌ ‌లోక్‌సభ సభ్యుడు గౌరవ్‌ ‌గొగోయ్‌ ‌ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస…

మెడికల్ కాలేజీ భవన నిర్మాణ  టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలి

సీఎం కేసీఆర్ ని కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: సోమవారం సాయంత్రం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి జనగామ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ  టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే  కోరారు. దీనికి సీఎం  సానుకూలంగా స్పందించారు. అదే…

శ్రీ మహాలక్ష్మి మహాయాగంలొ పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ప్రపంచశాంతి, మానవాళి సంక్షేమం కోసం రాజస్థాన్ ఝులారియా పీఠా ధిపతి ఘన్శామచార్యజీ మహరాజ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు తిరుపతిలో తలపెట్టిన శ్రీమహాలక్ష్మి మహా యాగ యజ్ఞం మంగళవారం అత్యంత వేడుకగా జరిగింది. మార్వాడి సమాజ్ వారి ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి …

ఏంఏంసిలో ఇంటి పన్నులు తగ్గించాలని కాంగ్రెస్ రిలే నిరాహార దీక్ష

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 8: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 11,12న కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపటనున్నట్లు రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మంద మల్లమ్మ చౌరస్తాలోని కాంగ్రెస్…

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 8: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్(124 ) పరిధిలోని మహంకాళి నగర్ లో నలభై లక్షల రూపాయల నిధులతో  నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్  పరిశీలించారు ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ నూతన సీసీ రోడ్ల నిర్మాణ…