Category Uncategorized

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయం

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రికే విజయలక్ష్మిని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ అభినందించారు. భర్త జ్ఞాపకార్థం  మొక్కను పెంచుతూ పర్యావరణ స్పూర్తిని కలిగించిన వికారాబాద్  జిల్లా తాండూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్  కొట్రీక విజయలక్ష్మి ని ఎంపీ జోగిని పల్లి…

ఆమనగల్లు లో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 9 :  ఆమనగల్లు పట్టణంలో యూత్ కాంగ్రెస్ 63వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు పట్టణ అధ్యక్షులు వస్పూల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు.  ఆమనగల్లు మండల అధ్యక్షుడు అండకర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో చెంచు కాలనీలో నిరుపేదలకు  నిత్యావసర…

తమ అనుచరుల ఫోటోలు ఫ్లెక్సీ లలో లేవని శ్రీనివాస కాలనీలో మంచినీటి పైప్ లైన్ ప్రారంభోత్సవాలు

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 9;  ఈ రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంచినీటి పైప్ లైన్ శంకుస్థాపనల కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం *స్థానిక బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి కి* ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాలనీలలో శంకుస్థాపనలు జరిపిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 : కడ్తాల పట్టణానికి చెందిన ఓర్సు రాములయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి మృతి చెందారు.. ఈ విషయం తెలుసుకున్న కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ్మ రెడ్డి (LN రెడ్డి) వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు రూ.5, వేల ఆర్థిక సాయం అందజేసి…

గృహలక్ష్మి పథకం కోసం మీసేవ కేంద్రాలు కిటకిట

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకం పేరిట ఇంటి జాగా ఉన్నవారికి గృహం నిర్మించుకునేందుకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించడంతో అర్హులైన లబ్ధిదారులు గృహలక్ష్మి పథకం కోసం కావాల్సిన పత్రాల కొసం మీసేవ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. దీంతో ఆమనగల్లు పట్టణంలోని పలు…

సీఎం కేసీఆర్ సహాయంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తా డాక్టర్ సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 9; బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ నందు పలు కాలనీలలో దాదాపుగా 3,96,80,000 పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ప్రారంభించడానికి ఎల్.బి.నగర్ శాసనసభ్యులు డా.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.దానిలో భాగంగా దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతో కృష్ణా వాటర్ పైప్ లైన్లు మరియు,1 కోటి 96…

మైనారిటీల సంక్షేమం..అభివృద్ధి

ముఖ్యమంత్రి కేసీఅర్‌ ‌కి శ్రద్ద …: మంత్రి హరీష్‌ ‌రావు సమావేశమైన ఇతర మంత్రులు,సీ ఎస్‌ ఇతర ఉన్నతాధికారులు ‌మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం, ఓవర్‌ ‌సీస్‌ ‌స్కాలర్‌ ‌షిప్స్, ‌స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌, ‌మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్‌ ‌స్మశాన వాటికలు, ఆర్‌ ‌టీ ఎఫ్‌, ఎం…

అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధం…

-కేసీఆర్‌ ‌నువు రాకపోతే కేటీఆర్‌, ‌హరీష్‌ ‌ను పంపు -టీఆరెస్‌ ‌కు 25కు మించి సీట్లు రావు -అందుకే కేసీఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పై దాడి చేస్తున్నారు -అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారు -నిక్కర్‌ ‌పార్టీ, లిక్కర్‌ ‌పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న ముందే చెప్పారు -టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి. ‌తెలంగాణకు కేసీఆర్‌ ‌చేసిన ద్రోహంపై…

‌మందు పోయలేదు… పైసలు పంచలేదు…

రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో గెలుస్తా సీఎం కేసీఆర్‌ ‌పాలన ప్రజా సంక్షేమానికి స్వర్ణయుగం రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కె.తారక రామారావు ‌రానున్న శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రి కెటిఆర్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిసి బంధు పధకం కింద ఎంపిక చేసిన 6వందల లబ్దిదారులకు చెక్కులను పంపిణి…