Category Uncategorized

నాగర్ కర్నూల్ కల్వకుర్తి రైల్వే లైన్ సర్వే కొరకు రూ. 7.40 కోట్లు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 8 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, జిల్లాలను కలుపుకుంటూ నాగర్ కర్నూల్ – కల్వకుర్తి రైల్వే నిర్మాణానికి సర్వే చేయించేందుకు కేంద్రం లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 7.40 కోట్లు మంజూరు చేసిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి…

ఇండ్ల పట్టాదారులకు న్యాయం చేయాలని తహ సిల్దార్ కార్యాలయం ముందు ఆచారి ధర్నా

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 8 : కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి మండల కేంద్రంలో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు గత ప్రభుత్వాలు ఇండ్ల పట్టాలు ఇచ్చి 27 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు వారికి స్థలం ( పొజిషన్) చూపించకపోవడంతో సోమవారం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజి ఆచారి ఆధ్వర్యంలో మండల…

జంతర్ మంతర్ వద్ద ఆర్.కృష్ణయ్య మహా ధర్నా

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టి, బిసిలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బిసి బర్జేట్ ను2 లక్షల కోట్లకు పెంచాలని, కేంద్రంలో బిసిలకు ప్రతేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్లతో ప్రతేక అభివృద్ధి పథకం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ…

13 న బేడ బుడగ జంగాల రౌండ్ టేబుల్ సమావేశం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : బేడ బుడగ జంగం భవిష్యత్తుకై చట్టసభల్లో ప్రాధాన్యత కొరకు, రాజ్యాధికార లక్ష్య సాధన కోసం బేడ బుడగ జంగం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈనెల 13న హైదరాబాదులో శాంతి చక్ర కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు బేడ బుడగ జంగం యూత్ ప్రతినిధులు గిరి కొండపల్లి, పర్వతం శంకర్,…

యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 08 : యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని అఖిల భారతీయ జాతీయ యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి గొంటి కుమార్ చౌదరి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పలు డిమాండ్ల సాధన కోసం ఇందిరాపార్క్ లో ఏర్పాటు చేసిన ధర్నా…

జహీరుద్దిన్ అలీ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీష్ రావు.

లకిడికాపూల్ పూల్ లో సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జహీరుద్దీన్ అలీఖాన్ ఉర్దూ పత్రిక రంగానికి ఎనలేని సేవలు…

దండకారణ్యం లో అమరవీరుల వారోత్సవాలు

మావోయిస్ట్ పార్టీ తెలంగాణ మరియు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాలు జులై ఆఖరు వారంలో  ఆదివాసీ ప్రజానీకం ఘనంగా నిర్వహించారు.. ఆ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో మెంబెర్ కటకం సుదర్శన్ @ఆనంద్ స్మారక స్థూపం ఆవిష్కరించా రు.

అం‌తరిక్షంలో ట్రాఫిక్‌ ‌జామ్‌

‌పేరుకు పోయిన ఉపగ్ర వ్యర్థాలు ఇస్రో అద్యయనంలో వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,ఆగస్ట్7:: ‌సువిశాలాకాశంలో ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడింది. అంతరిక్షంలో ఉపగ్రహాలకు చెందిన వ్యర్దాలుఎక్కువయ్యాయి. ఇస్రో దీనిపై ఇటీవల ఓ స్టడీ చేసింది. స్పేస్‌లో దాదాపు 27వేల వస్తువులు ఉన్నట్లు గ్రహించింది. దీంట్లో 80 శాతం వరకు ఉపగ్రహ శిథిలాలే ఉంటాయని ఇస్రో పేర్కొన్నది. 10…

అటవీ ప్రాంతాల్లో మైనింగ్‌ అనుమతి

గందరగోళంమధ్యే కీలక బిల్లులకు ఆమోదం ప్రబుత్వ తీరుపై సీతారాం ఏచూరి ఆందోళన న్యూ దిల్ల్లీ,ఆగస్ట్7: ‌గందరగోళం మధ్య పార్లమెంట్‌లో కీలక బిల్లులను ఆమోదించడం సరికాదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. చర్చ లేకుండానే బిల్లుల ఆమోదం వల్ల ఏం జరగుఉతుందో ప్రజలకు తెలియకుండా పోయిందని అన్నారు. మణిపూర్‌ అం‌శంపై ప్రధాన మంత్రి నరేంద్ర…