Category Uncategorized

స్వాతంత్య్ర కాంక్షకు ఊపిరి పోసిన ‘‘క్విట్‌ ఇం‌డియా ఉద్యమం’’

అరాచకాలతో,అణచివేతతో తెల్లదొరలు భారతీయుల స్వేచ్ఛాకాంక్షను ఎంతో కాలం నిలువరించలేకపోయారు. సహనానికి కూడా హద్దుంటుంది. ఆ హద్దు చెరిగిపోయిన నాడు, అప్పటివరకు సహనమనే తెరలమాటునున్న ఆవేశం బద్దలై, ప్రళయంలా ముంచుకొస్తుంది. అలాంటి ప్రళయానికి నాంది పలికిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమ చరిత్రను ప్రతీ ఒక్కరూ సింహావలోకనం చేసుకోవాలి.క్విట్‌ ఇం‌డియా ఉద్యమాన్ని స్మరించుకోవడం మన కనీస బాధ్యత.స్వేచ్ఛ అనేది…

గద్దర్‌ అం‌త్యక్రియల్లో అపశ్రుతి..

తోపులాటలో సియాసత్‌ ‌మేనేజింగ్‌ ఎడిటర్‌  ‌జహీరుద్దీన్‌ అలీ ఖాన్‌ ‌మృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌ప్రజా గాయకుడు గద్దర్‌ అం‌త్యక్రియల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆల్వాల్‌ ‌మహాబోధి స్కూల్‌ ‌కాంపౌండ్‌లో గద్ధర్‌ అం‌త్యక్రియలు అధికారిక లాంఛనాలతో..బౌద్ధ ఆచారం ప్రకారం జరిగాయి. అయితే.. కడసారి చూపు కోసం భారీగా అభిమానులు వచ్చారు. పోలీసులు వాళ్లను నియంత్రించలేకపోవడంతో తోపులాట జరిగింది. తోపులాటలో…

ముఖ్య మంత్రి నివాళులు..!

దివంగత గద్దర్‌ ‌పార్థివ దేహానికి సోమవారం పుష్పాంజలి ఘటించి ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్‌ ‌రావు నివాళులు అర్పించారు.గద్దర్‌ ఆత్మకు శాంతిచేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్‌ ‌కుటుంబ సభ్యులను ఓదార్చి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌ ‌తో తనుకున్న అనుబంధాన్ని  సీఎం గుర్తు చేసుకున్నారు.

‘ఆకలి కేకల గానం ..’ ఆగిపోయింది ..!

అశ్రునయనాల తో గద్దర్‌ అం‌త్య క్రియలు .. జనసంద్రమైన ఎల్బీ స్టేడియం నివాళులర్పించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు, మాజీ సిజెఐ జస్టిస్‌ ఎన్వీ రమణ,ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు గద్దర్‌ అమర్‌ ‌హై అంటూ ‘దద్దరిల్లిన ఎల్బీ స్టేడియ్నవందలాది వాహనాలలో తరలివచ్చిన అభిమానులు హైదరాబాద్‌/‌ముషీరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్7:‌ప్రజా యుద్ధనౌక, విప్లవోద్యమ సాహిత్యకారుడు గద్దర్‌ అం‌త్యక్రియలు సోమవారం సాయంత్రం 7.30 గం…

శ్రీ‌వారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌ ‌రావు

తిరుమల,ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల  శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్‌ ‌రావు  దంపతులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున తిరుమల చేరుకున్న హరీశ్‌ ‌దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వేంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి హరీశ్‌ ‌రావుకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ…

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు ఊరట

హైకోర్టు అనర్హత తీర్పుపై సుప్రీం స్టే ప్రతివాదులకు నోటీసులు పంపించిన కోర్టు కేసు నాలుగువారాలకు వాయిదా న్యూ దిల్లీ,ఆగస్ట్7 (ఆర్‌ఎన్‌ఎ):  ‌కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే ఇచ్చింది… ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో…

చేనేత భవన్‌కు మంత్రుల శంకుస్థాపన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్‌ ‌శిల్పారామంలో చేనేత భవన్‌ ‌నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌  ‌శంకుస్థాన చేశారు. మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఎమ్మెల్సీ ఎల్‌.‌రమణతో కలిసి చేనేత భవన్‌ ‌నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. 500 గజాల స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు. అదేవిధంగా చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయవిక్రయాదారుల సమావేశాలు, సదస్సుల నిర్వహణ…

దేశాన్ని గట్టెక్కించిన ఘనత పివిదే

పివిని మరచిన ఘనత కాంగ్రెస్‌ ‌పార్టీది పిపికి సముచిత గౌరవం ఇచ్చిన కెసిఆర్‌ ‌విగ్రహావిష్కరన సభలో ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్7:‌దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చి గాడిలో పెట్టిన మహోన్నత వ్యక్తి పీవీ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనియాడారు. పీవీ కేవలం తన మేధో సంపత్తితో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని వివరించారు.…

రాహుల్‌ ‌లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరణ

ఉత్తర్వులు జారీ చేసిన స్పీకర్‌ ఓం ‌బిర్లా వెంటనే లోక్‌సభకు హాజరు అయిన రాహుల్‌ ‌పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళి ఘనంగగా స్వాగతించిన కాంగ్రెస్‌ ఎం‌పిలు అవిశ్వాసం చర్చలో పాల్గొనేలా కాంగ్రెస్‌ ‌ప్లాన్‌ న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీపై విధించిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు సోమవారం లోక్‌సభ ప్రకటించింది. మోడీ…