Category Uncategorized

విఠాయిపల్లిలో దళితుల ఆత్మీయ సమ్మేళనం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 :   ఆమనగల్లు మున్సిపాలిటీలోని విఠాయిపల్లి గ్రామంలో బుధవారం  కల్వకుర్తి తాలుక స్థాయి దళితుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. తాలుక స్థాయి దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీలకతీతంగా దళితులు అందరూ కలిసి ఈ సమావేశంలో పంచుకోవాలని పలువురు సూచించారు. ఈ…

తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 09 : ఆటో షోరూమ్స్, ఆటోడీలర్లు తెలంగాణలో వివిధ జిల్లాలలో ఆటో డీలర్స్ ఆయా షోరూముల్లో ఆటోలను బ్లాక్ చేసి హైదరాబాదులో ఉన్న షో ద్వారా అమ్మకాలు చేస్తున్నారని తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ కన్వీనర్ ఎస్.దయానంద్, కో-కన్వీనర్ రుద్రాక్ష మల్లేష్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ రవాణా…

ఘనంగా బిఅరెస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు  జన్మదిన వేడుకలు

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: తాండూరు బిఅరెస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం పట్లొల నరసింహులు జన్మదినాన్ని పురస్కరించుకొని  నాయకులు  ప్రజాప్రతినిధులు యువకులు సాయిపూర్ లోని ఆయన నివాసంలో వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు మాజీ కౌన్సిలర్ సావిత్రి లతో కలిసి కేక్ ను కట్ చేసి జన్మదిన…

పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడతాయి : కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

ప్రజాతంత్ర, ఆగస్ట్ 09 : పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడతాయని, మన కోసం ముందు తరాల వారి కోసం ప్రకృత్తిని కాపాడుకోవలసిన భాద్యత ప్రతి ఒక్కరి పైన ఉందని కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో గల 23వ వార్డులో హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక కౌన్సిలర్ కౌడే…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 09 : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ లు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక మహిళలు కుండల ప్రదర్శన చేసేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మంచినీటి సమస్య లేకుండా చేసారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్…

రేషన్ డీలర్ల కమీషన్ పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం పట్ల డీలర్ల హర్షం

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 09; రేషన్ డీలర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికిచ్చే కమీషన్ నన్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అయిదారేళ్లుగా ఎదురుచూస్తున్న డీలర్ల నిరీక్షణకు ఫలితం దక్కినట్లయింది. రేషన్ డీలర్లకు ప్రస్తుతం క్వింటాకు రూ.70 చొప్పున కమీషన్ ఇస్తుండగా దీన్ని రెట్టింపు చేసి రూ.140కి పెంచడం పట్ల మహేశ్వరం మండల…

ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ప్రభుత్వం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవియన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధనకు ధర్నా కార్యక్రమం…

అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న గ్రామాలు

షాద్ నగర్ ప్రజా తంత్ర ఆగస్ట్ 09: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో నేడు ప్రతి గ్రామం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ ఎంపిపి ప్రియాంక, కొత్తూరు మాజీ ఎంపిపి శివ శంకర్ గౌడ్ ఆద్వర్యంలో పల్లెబాట కార్యక్రమంలో…

మేయర్ పై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సముచితం కాదు

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 9: దావుత్ ఖాన్ గూడ భూమి వివాదంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత  పారిజాత నర్సింహ రెడ్డిపై బీజేపీ బిఏంసి అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని బిఏంసి కాంగ్రెస్ ప్లో లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు…