రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వొచ్చిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్ ఏర్పాటు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుకు ముందుకు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 5 : దుబాయ్లో మంత్రి కేటీ రామారావు పర్యటనలో…
