Category Uncategorized

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

హైదరాబాద్‌లో కుండపోత…పలు జిల్లాల్లోనూ జోరుగా వానలు మరో రెండ్రోజులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్…‌పలు జిల్లాలకు ఆరేంజ్‌, ఎల్లో అలర్ట్ ‌జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌రాష్ట్ర వ్యాప్తంగా విసారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ ‌సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి…

మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ‌వ్యాఖ్యలను ఖండించిన విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర

సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉదయనిధి మాట్లాడడం తగదు ఉదయనిధికి వచ్చే జన్మలో కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదంటూ ఘూటు విమర్శలు విశాఖపట్నం, సెప్టెంబర్‌ 5 : ‌తమిళనాడు మంత్రి ఉదయనిధి పై విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి కామెంట్స్ ‌చేసారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌…

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు

• నిండుకుండలా శ్రీరాం సాగర్‌ ‌ప్రాజెక్ట్ • 16 ‌గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల నిజామబాద్‌,‌సెప్టెంబర్‌5 : ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 75,100 క్యూసెక్కుల వరద వస్తుందని. దీంతో…

విద్యుత్‌ ‌తీగలతో జాగ్రత్త

ప్రమాదాలకు దూరంగా ఉండాలని ట్రాన్స్‌కో హెచ్చరిక జాహైదరాబాద్‌,‌సెప్టెంబర్‌5:  ‌వర్షాల వేళ ప్రజలు ఇండ్ల వద్ద గ్రత్తగా ఉండాలని ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. విద్యుత్‌ ‌పరికరాలకు, విద్యుత్‌ ‌తీగలకు దూరంగా ఉండాలన్నారు. బయటకు వెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎక్కడైనా విద్యుత్‌ ‌తీగలు తెగిపడితే వెంటనే సిబ్బందికి చెప్పాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, భవనాల సెల్లార్లలో…

భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి

వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5:  ‌జిల్లాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున  ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ‌సి.నారాయణ రెడ్డి అన్నరు. మంగళవారం టెలికాన్ఫరెన్స్ ‌ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్‌ ‌మాట్లాడుతూ, ఇవాళ రేపు రెండు రోజుల పాటు భారీ వర్షం…

‌నీట మునిగిన బేగంపేట లాల్‌బంగ్లా

హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌5 :  ‌నగరంలో వర్ష బీభత్సం అంతా ఇంతా కాదు. ఎడతెరిపిలేకుండా కురిసి వర్షానికి అనేక ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలే నీటిలో మునిగిపోయాయి. పలు చోట్ల అపార్ట్‌మెంట్లలో మొదటి అంతస్తు వరకు వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇటు బేగంపేట్‌లోని లాల్‌బంగ్లా భవనం వరద నీటిలో మునిగిపోయింది. సెల్లర్‌ ‌పూర్తిగా నీట…

భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటిన సర్వేపల్లి

• మంచి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడే కీలకం • ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి సూర్యాపేట, సెప్టెంబర్‌5 : ‌భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అని విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీష్‌ ‌రెడ్డి అన్నారు.సూర్యాపేట కలెక్టర్‌ ‌కార్యాల యంలో విద్యాశాఖ ఆధ్వ ర్యంలో జరిగిన గురు పూజోత్సవ…

జీవితానికి వెలుగులు ఇచ్చేవారు గురువులు

వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్ర, గౌరవప్రదమైనదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యా యుల   దినోత్సవం  పురస్కరించుకొని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి మంత్రి ముఖ్య…

పామాయిల్‌ ‌సాగుతో 12 వేల మందికి ఉపాధి…!

దేశ పురోభివృద్ధికి సేద్యం కీలకాధారం జనాభాలో సగానికి పైగా వ్యవసాయం, దాని ఆధారిత వృత్తుల్లోనే జీవి స్తు న్నారు. ప్రపంచ దేశాల్లో వ్యవసాయం, అను బంధ వ్యాపకాలను ఓ వృత్తి గా గాక, వ్యాపారంగా పరి గణి స్తారు. పంటలతోపాటు అం దుకు అవసరమైన విత్తనాలు, •సాయనాలు,పరికరాలు,పంట శుద్ధి చేసి ఆహారంగా రూపు దిద్దడంలో పాలుపంచుకునే…