Category Uncategorized

సామాజిక పరివర్తన పాదయాత్రను విజయవంతం చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:డీబీఎఫ్, బామ్ సేఫ్,దళిత బహుజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీ నుండి 29 వరకు సామాజిక పరివర్తన పాదయాత్రను దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతుందని డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వినయ్ కుమార్ తెలిపారు. సందర్భంగా సొమవారం  ఆయన సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… డిబిఎఫ్  జాతీయ…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 4:చిన్నకోడూరు మండల పరిధి అనంతసాగర్ గ్రామంలో  గంగాపూర్  సొసైటీ డైరెక్టర్ మెట్ల లచ్చవ్వ భర్త మెట్ల మొండయ్య  ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాన్ని గంగాపూర్ సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు, బిఆర్ఎస్ పార్టీ  నాయకులు  కొండం రవీందర్ రెడ్డి పరామర్శించి  మనోధైర్యం నింపారు. వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని  మంత్రి హరీష్…

ట్రాఫిక్ నిబంధన గురించి అవగాహన కల్పించిన ట్రాఫిక్ సిఐ రామకృష్ణ

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:ఇర్కోడ్ గవర్నమెంట్ హై స్కూల్  విద్యార్థిని, విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల గురించి, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించిన సిద్దిపేట ట్రాఫిక్ సిఐ రామకృష్ణ ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటిస్తే  70% రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు.మైనర్ డ్రైవింగ్ చేస్తే చట్ట  ప్రకారం కేసులు నమోదు చేస్తాం.రోడ్డు ప్రమాదాల…

బిఆర్ఎస్ నాయకడు ప్రముఖ వ్యాపార వేత్త మృతి

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: సిద్దిపేట అర్బన్ మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన పార్టీ సినియర్ నాయకుడు దేశపతి మధు సుధన్ శర్మ అకాల  మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు.మృతి బాధాకరమని,పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కి తను అందించిన సేవలను కొనియాడారు.కుటుంబానికి ప్రగడా సానుభూతిని తెలియజేశారు.కుటుంబానికి అన్ని విధాలా…

అమ్మవారి దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: శ్రావణ మాసం బోనాలు ఉత్సవాల్లో అమ్మవారిని ఘనంగా పూజించడంతో అందరికీ మంచి జరుగుతుందని ఎన్‌ఎంఆర్‌ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణం  మందుమూల ఐదుగుళ్ల పోచమ్మ జాతరకు నీలం మధుముదిరాజ్‌ హాజరవడంతో ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక…

సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ఆస్కార్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్లు అందజేత

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: సిరిసిల్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల  మైదానంలో శ్రీలంబోదర కల్చరల్ అకాడమీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నేషనల్ కో ఆర్డినేటర్ కె.వి రమణారావు సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ మొహమ్మద్ సలీం, శ్రీ లంబోదర కల్చరల్…

మాంసం ఉత్పత్తిలో తెలంగాణలో గులాబీ  విప్లవం 

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో  సర్పంచ్ విజయ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొల్ల కుర్మాలకు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మూడు యూనిట్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ…

గాడి తప్పిన గ్రామ స్వరాజ్యం!

పల్లె సీమలే ప్రగతికి పట్టు కొమ్మలు అన్నాడు మహాత్మ… ఇది ముమ్మాటికీ నిజమే అయినా  ప్రగతికి నోచుకోని  పేదరికం లో మగ్గుతున్న పల్లెలెన్నో విద్యా, వైద్యం మరియు సామాజిక రుగ్మతులతో మగ్గుతున్న పల్లెలెన్నో ఉపాధి కరువై రాజకీయాలు మెరుగై  పల్లెల్లో పనికి  దొరకక పరాయి రాష్ట్రాలనుండి  (బీహార్‌ ఒరిస్సా) కూలీలను అరువుతెచ్చుకునే దుస్థితి… కానీ ఉన్న…

డిజిటల్‌ ‌విప్లవంతో ప్రమాదకర ఈ-వ్యర్థాల కాలుష్యం!

నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్‌ ఏఐ ‌యుగం వరకు మానవాళి జీవితంలో ఎన్నో మార్పులు, ఎంతో విప్లవాత్మక పరిణామక్రమ సజీవ చరిత్రగా నిక్షిప్తమైంది. కుటుంబానికి రేడియో విలాసవంతమైన ఉపకరణమైన గతం నుంచి నేడు ప్రతి ఇంట్లో స్మార్ట్ ‌టివీ మోగుతోంది. ట్రంక్‌కాల్‌ ‌వసతి నుంచి ప్రతి చిట్టి పొట్టి చేతిల్లో కూడా స్మార్ట్…