Category Uncategorized

విశ్వనగరంలో వింత కష్టాలు

ట్రాఫక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ నత్తనడకన కొనసాగుతున్న పనులు రద్దీ సమయంలోనూ పనులతో ప్రజలకు ఇక్కట్లు గుంతలు, పనుల నడుస్తున్న చోట కనీసం కానరాని హెచ్చరిక బోర్డులు నాయకులు ఫెక్సీలు, బోర్డులు, కార్యక్రమాలతో మరింత అంతరాయం హైదరాబాదు : అంబర్‌ ‌పేట  రామాంతపూర్‌  ‌మధ్య, ఆరాంఘర్‌ ‌నుండి జూ పార్క్ ‌వరకు, ఉప్పల్‌ ‌చౌరస్తా నుంచి…

డబుల్‌ ఇం‌జిన్‌ ‌పాలనలో విద్యుత్‌ ‌కష్టాలు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : ‌బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలపై మంత్రి కేటీఆర్‌ ‌మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ అం‌టూ గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్‌ ‌పరిపాలించే రాష్ట్రాల్లోనే విద్యుత్‌ ‌లోటు అధికంగా ఉందని విమర్శించారు. 2013-14లో విద్యుత్‌ ‌లోటుతో ఉన్న తెలంగాణ ఇప్పుడు మిగులు రాష్ట్రమని చెప్పారు. తలసరి…

రాష్ట్రంలో మరోమారు జోరు వర్షాలు

జంటనగరాల్లో రెండ్రోజులుగా వానలు…జిహెచ్‌ఎం‌సి అప్రమత్తం మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక ఉమ్మడి నిజామాబాద్‌లో భారీ వర్షాలు….శ్రీరాం సాగర్‌కు పోటెత్తిన వరద హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : అల్పపీడన ప్రభావంతో వొచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని…

కొన్ని పార్టీలు డిక్లేరేషన్‌ ‌నాటకాలకు తెరలేపుతున్నారు

కేసీఆర్‌ను 3వ సారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌చేశారు మంత్రి హరీష్‌రావు పాలకుర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : ‌కొంత మంది డిక్లరెషన్లంటూ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని, కాని ముచ్చటగా మూడవ సారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు ఎప్పుడో సెల్ప్ ‌డిక్లరేషన్‌ ‌చేశారని ఆర్థిక, వైద్యారాగ్యో శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు…

16‌న హైదరాబాద్‌ ‌వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు

తెలంగాణపై కాంగ్రెస్‌ ‌స్పెషల్‌ ‌ఫోకస్‌..‌భారీ ఎత్తున కార్యక్రమాలు 17న విస్తృతస్థాయి వర్కింగ్‌ ‌కమిటీ భేటీ 19న 119 నిమోజకర్గాల్లో ప్రచారహోరు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌4: ‌తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్‌ ‌పార్టీ అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతోంది. తెలంగాణలో పాగా వేయడం లక్ష్యంగా కార్యక్రమాలకు ప్లాన్‌ ‌చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 16వ…

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వల్మిడి ఆలయ నిర్మాణం

రాముడు నడయాడిన నేల కమనీయంగా రాములోరి కల్యాణం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజియర్‌ ‌స్వామి చేతుల మీదుగా విగ్రహా పున:ప్రతిష్టాపన భదాద్రి, ఆయోధ్యలకు ధీటుగా వల్మిడి అభివృద్ధి అంతా తానై ముందుండి నడిన పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరైన మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాలకుర్తి, ప్రజాత్రత, సెప్టెంబర్‌ 4 : ‌వల్మిడి…

16‌న హైదరాబాద్‌లో సిడబ్ల్యుసి సమావేశాలు..

పాల్గొననున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే,  సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేతలు నిర్వహణకు అవకాశం కల్పించినందుకు హైకమాండ్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌కృతజ్ఞతలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 4 : ‌నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్‌ 16‌న…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్యశాస్త్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల అంశంపై సదస్సు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: పటాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం వాణిజ్య శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అంశంపై సదస్సు నిర్వహించారు.నేటి ముఖ్య వక్త ఐఏసిఈ అకాడమీ నాగేశ్వర్ రెడ్డి  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… వివిధ శాఖల నోటిఫికేషన్ ఖాళీలు గురించి వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్…

గోపాల్ పూర్ ను నూతన గ్రామ పంచాయతీ చేయాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప మధిర గ్రామం గోపాల్ పూర్ ను నూతన గ్రామపంచాయతీగా చేయాలని సోమవారం రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్  వంటేరు ప్రతాప్ రెడ్డికి  ఎంపీటీసీ కిరణ్ గౌడ్, గ్రామ ప్రజలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు…