ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన బిజెపి
దేశరాజకీయాలు వేగంగా మారుతున్నాయి తెలంగాణ కోసం సోనియా ఐదు గ్యారెంటీలు 17న స్వయంగా ప్రకటిస్తారన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన ఇల్లంతకుంట నేతలు….కండువాలు కప్పి ఆహ్వానించిన రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రమాదం అంచున నెట్టేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశ రాజకీయాల్లో…
