Category Uncategorized

పొలాలకు వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణం చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: గ్రామంలో పొలాలకు వెళ్లే దారిలో భారీగా వాగు ఉధృతంగా పారుతుండడంతో వాగు దాటడంలో అనేకమంది రైతులు ప్రమాదాల బారిన పడుతున్నారని వెంటనే ప్రజా ప్రతినిధులు స్పందించి కల్వటు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మదన్ పల్లి గ్రామం రైతులు కోరుతున్నారు. వికారాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో పొలాలకు వెళ్లే…

బిసిలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వనటువంటి రాజకీయ పార్టీలను పాతరేద్దాం

ఓట్లు బిసిలవి-పదవులు అగ్రకులాలకు ఇంకెన్ని రోజులు. ఈనెల 10న జరిగే బీసీల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరించిన బీసీ సంఘాల నేతలు. బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్. తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6:బిసిలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వనటువంటి రాజకీయ పార్టీలను పాతరేద్దాంమని బీసీ యోజన సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు…

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నుంచి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొత్తలపర్రె గ్రామానికి చెందిన నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, బాధితుడు భూక్యా తిరుపతి నాయక్, అతని భార్య మౌనిక విజ్ఞప్తి చేశారు. బొత్తలపర్రె గ్రామంలోని సర్వే…

రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ సీఎం కేసీఆర్ రైతులను మోసానికి గురి చేస్తున్నారు

వడగండ్ల వానలో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు రత్నారెడ్డి. వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర సెప్టెంబర్ 6: తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి రైతు అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెబుతున్నారు కానీ రైతులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని రైతులను మోసానికి గురిచేస్తూ…

నవ సమాజ నిర్మాతలు గురువులు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6:ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురుపూజోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై…

కులాల పేరిట ప్రశాంతతను చెడగొడితే కఠిన చర్యలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6:స్వేచ్ఛాయుత రాజకీయాలకు ప్రతీక పటాన్ చెరు నియోజకవర్గమని, కులాల పేరిట విభజన రాజకీయాలు చేస్తూ ప్రశాంతతను చెడగొడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్చ  ఉంటుందని, దాన్ని హరించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.…

మైనర్ డ్రైవింగ్ చేస్తే చట్ట  ప్రకారం కేసులు నమోదు చేస్తాం

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06: చిన్నకోడూర్ మండల పరిధి గోనెపల్లి గ్రామంలోని గవర్నమెంట్ హై స్కూల్   విద్యార్థిని, విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ ,రోడ్డు నిబంధనల పై  సిద్దిపేట ట్రాఫిక్ సిఐ రామకృష్ణ అవగాహన కల్పించారు.సిద్దిపేట ట్రాఫిక్ సిఐ రామకృష్ణ మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు  మైన డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థి…

తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే మాధవరం

ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 :తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, బాల్య వివాహాలను నిరోధించడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వివాహ ఖర్చులకు ఆర్థిక చేయూత అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని కూకట్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో 55…

ఈనెల 15న సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల ప్రారంభిస్తారు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6: ఈ నెల 15న ప్రారంభించే వైద్య కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.    బుధవారం వైద్య కళాశాల పరిసరాలను, వైద్య విద్యార్థులకు వసతుల సౌకర్యం నిమిత్తం భవనాల పరిశీలన, కేజిబివి బాలికల కళాశాలను జిల్లా అదన కలెక్టర్ రాహుల్…