Category Uncategorized

మానవ-కేంద్రీకృత ప్రపంచీకరణ…

‘‘వసుధైవ కుటుంబకం’- ఈ రెండు పదాల్లో యావత్‌ ‌ప్రపంచాన్నీ ఏకం చేసే లోతైన తాత్త్వికత దాగి ఉంది. ‘‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’’ అన్నదే ఈ రెండు మాటల విశాల భావన. ప్రాదేశిక సరిహద్దులు, భాషలు, భావజాలాలకు అతీతంగా మనమంతా ఒకే సార్వజనీన కుటుంబంగా పురోగమించేలా మనల్ని ప్రోత్సహిస్తూ అందరినీ ప్రపంచ ప్రజానీకం మమేకమయ్యే విశ్వ దృక్పథమిది.…

రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రకు ఏడాది

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ’భారత్‌ ‌జోడో యాత్ర’ ఏడాది పూర్తి చేసుకుంది.  పార్టీని మళ్లీ పట్టాలకెక్కించే యాత్రకు  శ్రీకారం చుట్టాక మంచి స్పందనే వచ్చింది. ఈ యాత్రపై కాంగ్రెస్‌ ‌భారీ ఆశలే పెట్టుకుంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర…

అసలు సిసలైన ప్రజాస్వామిక వాది రావి

తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యుడు రావి నేడు రావి నారాయణరెడ్డి వర్ధంతి భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరిగిన  మొట్టమొదటి లోక్‌సభ (1951-52) ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్‌ అగ్రనేత జవహర్‌లాల్‌ నెహ్రూను మించిన మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి ఒక తెలుగు వారు అనే విషయం చాలా మందికి తెలియదు. అంతేకాదు, దేశంలోనే ఆ ఎన్నికల్లో అత్యధిక…

మధ్యంతర ఎన్నికలలో అనుకూల ఫలితం

దశాబ్దాల పోరాట క్రమంలో, తెలంగాణ వాసుల చిరకాల వాంఛ నేపథ్యంలో, పలువురి త్యాగాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసన సభ రద్దు జరిగి ఐదేళ్ళు గడిచాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసిఆర్‌ ‌నేతృత్వంలో ఆవిర్భవించిన  తెరాస, కోరి తెచ్చుకున్న నూతన రాష్ట్రంలో జరిగిన తొట్టతొలి శాసస సభ సాధారణ ఎన్నికల్లో…

వన్య ప్రాణుల సంరక్షణ…!

‘‘దేశంలో రక్షిత ప్రాంతాలు మానవాళి అభివృద్ధి వేగానికి వేలైన్లుగా భూగోళంపై నివసిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ వస్తున్నటువంటి అనేక జీవజాతులు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి.’’ దేశంలో రక్షిత ప్రాంతాలు మానవాళి అభివృద్ధి వేగానికి వేలైన్లుగా భూగోళంపై నివసిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ వస్తున్నటువంటి అనేక జీవజాతులు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి. ఎన్నో జీవులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొం టున్నాయి.…

మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ బాలాజీ మందిర్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాండూర్ పట్టణానికి చెందిన…

గజ్వేల్ లో కెసిఆర్ పై పోటీకి సై అంటున్న బిజెపి నేత కప్పర 

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: గజ్వేల్ నియోజకవర్గ తిగుల్ గ్రామానికి బిజెపి సీనియర్ నాయకుడు కప్పర ప్రసాద్ రావు కెసిఆర్ పై పోటీకి సిద్ధం అంటున్నారు. 30 సంవత్సరాల కిందట ఎబివిపి విద్యార్థి గా గజ్వేల్ లో  తన ప్రస్తావాన్ని ప్రారంభించిన ఆయన  జర్నలిస్టుగా సుధీర్ఘ కాలం  పని చేస్తున్నా… బిజేపి కీలక నేతలతో  సన్నిహితంగా…

తేజస్​ మిథున్​రెడ్డి మృతికి కారకులయి వారిపై కఠిన చర్యలు అదనపు కలెక్టర్​అభిషేక్​ అగస్త్య

మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 : మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలోని నిజాంపేట మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో ఉన్న విష్ణుప్రియనగర్​లో మున్సిపల్​ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా వరద నీటిని దారి మల్లించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు నాలా పై కప్పు తెరిచి ఉంచడంతో నాలుగేళ్ళ బాలుడు తేజస్​ మిథున్​రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకు…

క్షమాభిక్ష ప్రసాదించాలి..!..:

*దుబాయ్ లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల క్షమాభిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నం దుబాయ్ భారత కాన్సుల్ జనరల్ కార్యాలయ అధికారులు, దుబాయ్ ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్ లాయర్ తదితరులతో మంత్రి సమావేశం *తాజాగా దుబాయ్ రాజు క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు   ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,హైదరాబాద్,సెప్టెంబర్6: దుబాయ్ లోని అవీర్…