Category Uncategorized

పాలకుడు మంచివాడైతే ప్రకృతి కూడా కరుణిస్తుంది

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలే ఇందుకు నిదర్శనం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి నిర్మల్‌,‌సెప్టెంబర్‌7: ‌ప్రజలకు మంచి చేయాలని పాలకుడు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. దేవుని ఆశీస్సులు, ప్రకృతి కటాక్షం లభిస్తుందని  అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి అన్నారు.  పుష్కలంగా కురుస్తున్న వర్షాలే ఇందుకు నిదర్శమని ఇంద్రకరణ్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ…

సనాతన విమర్శలనూ వక్రీకరణలు

చెన్నై,సెప్టెంబర్‌7 :  ‌సనాతన ధర్మాంపై తాను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ‌కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ ‌గురువారం మరోమారు ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యలను కాషాయ పార్టీ నాయకులు వక్రీకరి స్తున్నారని ఆయన తెలిపారు. తనపై నమోదవుతున్న కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. మనిపూర్‌ ‌హింసాకాండపై…

మల్లన్న సాగర్‌కు గోదావరి పరుగులు

భారీ వర్షా నేపథ్యంలో ప్రాజెక్ట్‌ను నింపుతున్న అధికారులు సిద్దిపేట,సెప్టెంబర్‌7 : ‌కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్‌ను అధికారులు గోదావరి జలాలతో నింపుతున్నారు. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్నది. దీంతో మల్లన్నసాగర్‌కు నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రతిరోజు 0.45 టీఎంసీల చొప్పున 10 రోజుల పాటు మల్లన్నసాగర్‌కు నీటిని తరలించనున్నారు. రాజరాజేశ్వర జలాశయం…

పేరుమార్పు ప్రతిపాదన వస్తే పరిశీలిస్తాం

న్యూయార్క్,‌సెప్టెంబర్‌7 : ‌దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఐరాస ఆసక్తికరంగా స్పందించింది. ఐరాస సెక్రటరీ-జనరల్‌ ఆం‌టోనియో గుటెర్రస్‌ ‌డిప్యూటీ అధికారప్రతినిధి ఫర్హాన్‌ ‌హక్‌ ‌మాట్లాడుతూ.. గతేడాది టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకున్న సందర్భాన్ని ప్రస్తావించారు. తుర్కియే పేరు మార్పు విషయంలో…

లోభం ప్రలోభం – ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో ప్రలోభాల రాజ్యం వాగ్దానాలతో  ఆర్థిక విధ్వంసం ఎన్నికల వేళ  ఎడాపెడా హామీలు హద్దుమీరిన తాయిలాల వర్షం వాగ్దానాలన్నీ  నీటిమీద  రాతలుగా అమలుకు నిధులెక్కడివని అప్పుచేసి  పప్పుకూడు రీతిగా ప్రజలపై పన్నుల భారం తో దివాలాకోరు  ప్రభుత్వ విధానాలు అప్పులతో  ఎన్నికల  తాయిలాలు భూటకపు  వాగ్దానాలు . కరెన్సీ నోట్లు వెదజల్లే ఆచారం అధికారం కోసం…

పోటీపోటీగా సెప్టెంబర్‌ పదిహేడు

ప్రతీఏటా సెప్టెంబర్‌ పదిహేడు వొస్తుందంటేనే తెలంగాణలో రాజకీయ రణరంగం మొదలవుతుంది. ఈసారి  మరో రెండుమూడు నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రాబోతుండడంతో దాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు పార్టీలు మాయత్తమవుతున్నాయి. నిజామ్  తన నిరంకుశ ప్రభుత్వాన్ని వొదులుకుని భారత్‌ యూనియన్‌లో కలిపిన రోజుగా తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాధాన్యమైన ఈ రోజు పట్ల గత సీమాంధ్ర…

విద్య ఓ వరం ఎందరికో జీవనాధారం…

అక్షరం ఆయుధం కన్నా గొప్పది.. అక్షరం అందరిలోనూ ఆత్మ విశ్వాసం నింపుతుంది.. అక్షరంతో అజ్ణానం తొలగి పోతుంది.. ప్రతియేడాది సెప్టెంబర్‌ 8వ తేదీని ‘‘అంతర్జాతీయ అక్షరా స్యతా దినోత్సవం’’గా జరుపు కోవడం ఆనవాయితీ. 1965వ సంవత్సరం, నవం బర్‌ 17వ తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖా మంత్రుల మహాసభ అనంతరం.. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ప్రకటించబడిరది.…

జన కవితాజ్వాల…

నిరాడంబరత, నిర్భీతి, నిజాయితీ, నిస్వార్థంతో సమాజమే తన జీవనరంగం అనుకున్న కవికి సహజంగానే ప్రభావితం చేయగల కవిత్వాన్ని రాసే శక్తి చేకూరుతుంది. కవి ఎవరు, ఏమిటి అతను అన్నది కాలం నిగ్గుతేల్చి చెబుతుంది. కవిత్వం అనేది అతడిలో ఉంటే ఆ కవి శాశ్వతమై బ్రతుకుతాడు, కదిలించి, ఆలోచిం పజేస్తాడు. ప్రజల స్థితిగతులను తెలుసుకొని సామాజిక కోణాలను…

భారత్ జోడో యాత్రతో దేశ ప్రజల ఆశలు, నూతన భవిష్యత్తుకు వాగ్దానం చేసిన రాహూల్ గాంధీ

టీపిసిసి కార్యవర్గ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 7 : ఎఐసిసి నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర ఎంతో స్ఫూర్తినిచ్చిందని దేశ ప్రజల ఆశలు, నూతన భవిష్యత్తుకు వాగ్దానం చేసే విధంగా ఉందని టిపిసిసి సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశ ప్రజలను ఏకం చేయడం…