Category Uncategorized

త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

అభిప్రాయాలు సేకరించిన స్క్రీనింగ్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌మురళీధరన్‌ ‌స్క్రీనింగ్‌ ‌కమిటీ త్వరలో మరోసారి భేటీ కానుందని సిఎల్‌పి నేత భట్టి వెల్లడి కోమటిరెడ్డి అలక…బుజ్జగించిన పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ‌మాణిక్‌ ‌రావు థాక్రే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో…

సోనియా గాంధీ లేఖలో మహిళా బిల్లు ప్రస్తావన ఏదీ

ట్విట్టర్‌ ‌వేదికగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ ‌సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు అంశం లేకపోవడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు.…

ఐచ్చిక సెలవు రద్దుతో గందరగోళం

హజరు కావడానికి బయలుదేరి టీచర్‌ ‌దుర్మరణం…భర్తకు తీవ్రగాయాలు నిద్రమత్తు వీడని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆకస్మిక నిర్ణయాలతో అయోమయం….ఉదయం 8 తర్వాతే సెలవులపై ప్రకటన అయోమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఐచ్చిక సెలవు రద్దు చేసిన ఫలితంగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు దుర్మరణం పాలుకాగా…మరో ఉపాధ్యాయుడు తీవ్ర…

మొక్కుల ఫలితమే ఈ విజయం

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ఇరిగేషన్‌ అధికారులకు సిఎం కేసీఆర్‌ అభినందనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌బుధవారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంపై విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు మాట్లాడుతూ….‘‘తలాపున కృష్ణమ్మ పారుతున్నా..నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్ధాల కాలం పాటు ఉమ్మడి…

సాకారమౌతున్న దశాబ్ధాల కల..!

16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం దక్షిణ తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో మరో సువర్ణాధ్యాయం రైతాంగానికి గొప్ప పండుగ… 16న భారీ బహిరంగ సభ…17న పల్లెపల్లెనా ఊరేగింపులు విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ఈ ‌నెల 16న మధ్యాహ్నం పాలమూరు రంగారెడ్డి…

కవి, గాయకుడు జయరాజ్‌కు 2023 ‘కాళోజీ’ అవార్డు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 06 : ‌పద్మవిభూషణ్‌, ‌ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ఇచ్చే అవార్డు 2023 గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌కు దక్కింది. ప్రతి యేటా సాహిత్య, సాంస్కృతిక రంగాలలో రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ఇచ్చే అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం…

క్షమాభిక్ష ప్రసాదించాలి..!

దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల కోసం మంత్రి కేటీఆర్‌ ‌ప్రయత్నం దుబాయ్‌ ‌భారత కాన్సుల్‌ ‌జనరల్‌ ‌కార్యాలయ, ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్‌ ‌లాయర్‌ ‌తదితరులతో మంత్రి సమావేశం తాజాగా దుబాయ్‌ ‌రాజు క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 6 : ‌దుబాయ్‌లోని అవీర్‌ ‌జైల్లో శిక్ష…

పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాల ఎజెండా స్పష్టం చేయాలి

ప్రజా సమస్యలపై చర్చించాలనుకున్నాం కీలక అంశాలపై చర్చకు మాకు అవకాశం కావాలి ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ లేఖ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో స్పష్టంగా చెప్పాలని కోరుతూ కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అజెండా…

నిండుకుండలా శ్రీరాంసాగర్‌

నిజామాబాద్‌,‌సెప్టెంబర్‌6 :  ‌రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నిజామాబాద్‌ ‌జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరద భారీగా కొనసాగుతుండటంతో.. ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు ఇన్‌లో, ఔట్‌ ఎలో 89,094 క్యూసెక్కులుగా ఉంది.…