Category Uncategorized

పోటీపోటీగా సెప్టెంబర్‌ పదిహేడు

ప్రతీఏటా సెప్టెంబర్‌ పదిహేడు వొస్తుందంటేనే తెలంగాణలో రాజకీయ రణరంగం మొదలవుతుంది. ఈసారి  మరో రెండుమూడు నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రాబోతుండడంతో దాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకునేందుకు పార్టీలు మాయత్తమవుతున్నాయి. నిజామ్  తన నిరంకుశ ప్రభుత్వాన్ని వొదులుకుని భారత్‌ యూనియన్‌లో కలిపిన రోజుగా తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాధాన్యమైన ఈ రోజు పట్ల గత సీమాంధ్ర…

విద్య ఓ వరం ఎందరికో జీవనాధారం…

అక్షరం ఆయుధం కన్నా గొప్పది.. అక్షరం అందరిలోనూ ఆత్మ విశ్వాసం నింపుతుంది.. అక్షరంతో అజ్ణానం తొలగి పోతుంది.. ప్రతియేడాది సెప్టెంబర్‌ 8వ తేదీని ‘‘అంతర్జాతీయ అక్షరా స్యతా దినోత్సవం’’గా జరుపు కోవడం ఆనవాయితీ. 1965వ సంవత్సరం, నవం బర్‌ 17వ తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖా మంత్రుల మహాసభ అనంతరం.. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ప్రకటించబడిరది.…

జన కవితాజ్వాల…

నిరాడంబరత, నిర్భీతి, నిజాయితీ, నిస్వార్థంతో సమాజమే తన జీవనరంగం అనుకున్న కవికి సహజంగానే ప్రభావితం చేయగల కవిత్వాన్ని రాసే శక్తి చేకూరుతుంది. కవి ఎవరు, ఏమిటి అతను అన్నది కాలం నిగ్గుతేల్చి చెబుతుంది. కవిత్వం అనేది అతడిలో ఉంటే ఆ కవి శాశ్వతమై బ్రతుకుతాడు, కదిలించి, ఆలోచిం పజేస్తాడు. ప్రజల స్థితిగతులను తెలుసుకొని సామాజిక కోణాలను…

భారత్ జోడో యాత్రతో దేశ ప్రజల ఆశలు, నూతన భవిష్యత్తుకు వాగ్దానం చేసిన రాహూల్ గాంధీ

టీపిసిసి కార్యవర్గ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 7 : ఎఐసిసి నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర ఎంతో స్ఫూర్తినిచ్చిందని దేశ ప్రజల ఆశలు, నూతన భవిష్యత్తుకు వాగ్దానం చేసే విధంగా ఉందని టిపిసిసి సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశ ప్రజలను ఏకం చేయడం…

సివిల్ ఎస్సైగా ఎంపికైన కానిస్టేబుల్ కు ఘన సన్మానం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 7 : కానిస్టేబుల్ గా ఆమనగల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎన్.ప్రవీణ్ కుమార్ ఈ మధ్యకాలంలో విడుదలైన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎస్ఐ ఫలితాల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) గా ఉద్యోగం సంపాదించడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమనగల్లు పోలీస్ స్టేషన్లో ఆమనగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జే.…

డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇస్తే కఠిన చర్యలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 7 : అమనగల్లు మున్సిపాలిటీ, మండలంలో వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్సు కలిగివుండాలని లేని పక్షంలో జరిమానా తప్పదని అమనగల్లు ఎస్సై బాల్ రామ్ వాహనదారులకుచ్చరించారు.  గురువారం పోలీస్ స్టేషన్ లో ఎస్సై బాల్ రామ్ మాట్లాడుతూ లైసెన్సు. హెల్మెంట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన…

అక్షర పాఠశాలలో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: తాండూరు పట్టణంలో అక్షర పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం  సాయిపూర్ రోడ్డులో గల అక్షర పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల పురస్కరించుకొని కృష్ణుడు గోపికల వేషధారణలతో చిన్నారి విద్యార్థులు ఆటపాటలతో హొరెత్తించారు. వేడుకల్లో భాగంగా చిన్నారి విద్యార్థులు మహాభారతంలోని కృష్ణ దుర్యోధన ఘట్టాలను నాటక రూపంలో…

ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించిన ప్రముఖ గాయని మంగ్లీ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం పట్ల ప్రముఖ గాయని మంగ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఎంతో భవిష్యత్తు ఉన్న విష్ణు మరణం…

మంత్రి సబితను కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 7 : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ నియమితులైన  గోలి శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి గోలి శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మంత్రికి పూల బొకే…