Category Uncategorized

మొరాకోలో భూకంప విలయం

న్యూదిల్లీ,సెప్టెంబర్‌9: ‌మొరాకోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దాదాపు 632 మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 329 మంది గాయపడ్డారు. రబత్‌ ‌నుంచి మరకేష్‌ ‌వరకు ప్రధాన పట్టణాల్లోని ప్రజలు భయాందోళనలతో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరకేష్‌కు దక్షిణ దిశలో దాదాపు 70 కిలోటర్ల దూరంలో…

సొంత డబ్బులతో వికలాంగులకు బస్సు పాసులు ఇప్పించిన డా. నరోత్తమ్ నాయుడు

ప్రజాతంత్ర కొడంగల్ సెప్టెంబర్ 9 : దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గుండె పల్లి గ్రామాల నిరుపేద కుటుంబాలకు చెందిన 50 మంది వికలాంగులను గుర్తించి బలంపేట గ్రామానికి చెందిన డాక్టర్ నరోత్తం నాయుడు పేద ప్రజలకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో తన సొంత డబ్బులతో బస్సు పాసులు ఇప్పించడం జరిగింది. వికలాంగుల సర్టిఫికెట్ ఉన్నవారికి…

మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన టూరిజం మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

ఎల్.బి నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ని హైదరాబాదు లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల అమెరికా పర్యటనను విజయ వంతంగా పూర్తి చేసుకుని, నగరానికి వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా…

తిరుమల తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 09 : తిరుమల తిరుపతి ప్రవిత్ర క్షేత్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని హిందుస్ ఆఫ్ సౌత్ అఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, రచయిత కృష్ణ బాలు డిమాండ్ చేశారు. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా, సభ్యులుగా హిందూ నాస్తికులను,…

మేయర్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం : కార్పొరేటర్ స్వప్న వెంకట్ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర సెప్టెంబర్ 9: పదే పదే ప్రోటో కాల్ గురించి మాట్లాడే బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి తాను ఎందుకు ప్రోటోకాల్ విస్మరించారో చెప్పాలని బిఏంసి అల్మాస్ గూడ 4వ డివిజన్ కార్పొరేటర్ సమ్ రెడ్డి స్వప్న వెంక రెడ్డి నిలదీశారు. శనివారం బడంగ్ పేట్ లో…

బిఆర్ఎస్ లో చేరిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు  

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 9 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్యానాయక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గులాబీ కండువా కప్పుకున్నారు. మున్సిపాలిటీ లోని ఆరో వార్డు,15వ వార్డు,12వ వార్డుకు చెందిన యూత్ ప్రెసిడెంట్ వడ్డే…

దేశంలో జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ గల ఏకైక రాష్ట్రంగా తెలంగాణ

కాంగ్రెస్‌ ‌జమానాలో దక్కింది రెండు కాలేజీలే బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది శూన్యం డాక్టర్ల ఉత్పత్తిలోనూ అగ్ర స్థానంలో రాష్ట్రం 15న ఏకకాలంలో 9 జిల్లాల్లో మెడికల్‌ ‌కాలేజీల ప్రారంభం…ఘనంగా నిర్వహించాలి మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8 : 15‌న జరిగే మెడికల్‌ ‌కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు…

వినాయక నిమజ్జనంలో నిబంధనలు యథాతథం

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 8(ఆర్‌ఎన్‌ఎ) : ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లోనూ అవే ఉత్తర్వులు కొనసాగుతాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిబంధనల మేరకే నిమజ్జనం సాగుతుందన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ‌ప్యారిస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్‌ ‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతేడాది తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పీఓపీ…

21‌న రెండో విడత డబుల్‌ ఇళ్ల పంపిణీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8 : ఈ ‌నెల 21న హైదరాబాద్‌లో రెండో విడుత డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. పేదలకు ఎలాంటి పైసా ఖర్చు లేకుండా ఇళ్లను అందచేస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో డబుల్‌…