Category Uncategorized

రాష్ట్రానికి మేఘాలయ ముఖ్యమంత్రి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 7 : ‌మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ ‌కె. సంగ్మా, గురువారం  ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్‌ ‌రావు తో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.. ప్రకటనలో  సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సాదరంగా ఆహ్వానించారని..అనంతరం తేనీటివిందు ఆతిథ్యం ఇచ్చారు.. కాసేపు ఇరువురు సిఎం లు ఇష్టాగోష్ఠి…

‌రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం గురువారం ఇంటీరియర్‌ ఒడిస్సాలోని మధ్య భాగాలు, పరిసరాళ్లలోని చత్తీస్‌ఘడ్‌ ‌వద్ద కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలో టర్ల వరకూ వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి…

జీ20 వేదిక ద్వారా అవినీతి నిరోధం

అవినీతి వంటి తీవ్రమైన ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి ‘డబ్బును అనుసరించండి’ అనేది నిరూపితమైన వ్యూహం. ఈ నైతికతకు అనుగుణంగా, లంచం తీసుకోవడాన్ని లాభదాయకం కాకుండా చేయడానికి భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన చర్యలను అమలు చేసింది. అయినప్పటికీ, గణనీయమైన బలహీనతలు మిగిలి ఉన్నాయి ఎందుకంటే పెరుగుతున్న ప్రపంచీకరణ ప్రపంచంలో అవినీతి ఆదాయాన్ని జాతీయ సరిహద్దులను…

దూసుకుపోతున్న ఆదిత్య

బెంగళూరు,సెప్టెంబర్‌7 : ఆదిత్య ఎల్‌1 ‌మిషన్‌ ‌లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. సూర్యుడి రహ్యస్యాలు చేధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇటివల రోదసిలోకి ఆదిత్యను పంపించిన సంగతి తెలిసిందే. భూమి నుంచి 15 లక్షల కిలోటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్‌ ‌పాయింట్‌ ‌దిశగా అది పయనిస్తోంది. అయితే అందుకు దాదాపు 4 నెలల సుదీర్ఘ ప్రయాణం…

పాలకుడు మంచివాడైతే ప్రకృతి కూడా కరుణిస్తుంది

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలే ఇందుకు నిదర్శనం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి నిర్మల్‌,‌సెప్టెంబర్‌7: ‌ప్రజలకు మంచి చేయాలని పాలకుడు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. దేవుని ఆశీస్సులు, ప్రకృతి కటాక్షం లభిస్తుందని  అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి అన్నారు.  పుష్కలంగా కురుస్తున్న వర్షాలే ఇందుకు నిదర్శమని ఇంద్రకరణ్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ…

సనాతన విమర్శలనూ వక్రీకరణలు

చెన్నై,సెప్టెంబర్‌7 :  ‌సనాతన ధర్మాంపై తాను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ‌కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ ‌గురువారం మరోమారు ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యలను కాషాయ పార్టీ నాయకులు వక్రీకరి స్తున్నారని ఆయన తెలిపారు. తనపై నమోదవుతున్న కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. మనిపూర్‌ ‌హింసాకాండపై…

మల్లన్న సాగర్‌కు గోదావరి పరుగులు

భారీ వర్షా నేపథ్యంలో ప్రాజెక్ట్‌ను నింపుతున్న అధికారులు సిద్దిపేట,సెప్టెంబర్‌7 : ‌కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్‌ను అధికారులు గోదావరి జలాలతో నింపుతున్నారు. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్నది. దీంతో మల్లన్నసాగర్‌కు నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రతిరోజు 0.45 టీఎంసీల చొప్పున 10 రోజుల పాటు మల్లన్నసాగర్‌కు నీటిని తరలించనున్నారు. రాజరాజేశ్వర జలాశయం…

పేరుమార్పు ప్రతిపాదన వస్తే పరిశీలిస్తాం

న్యూయార్క్,‌సెప్టెంబర్‌7 : ‌దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఐరాస ఆసక్తికరంగా స్పందించింది. ఐరాస సెక్రటరీ-జనరల్‌ ఆం‌టోనియో గుటెర్రస్‌ ‌డిప్యూటీ అధికారప్రతినిధి ఫర్హాన్‌ ‌హక్‌ ‌మాట్లాడుతూ.. గతేడాది టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకున్న సందర్భాన్ని ప్రస్తావించారు. తుర్కియే పేరు మార్పు విషయంలో…

లోభం ప్రలోభం – ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో ప్రలోభాల రాజ్యం వాగ్దానాలతో  ఆర్థిక విధ్వంసం ఎన్నికల వేళ  ఎడాపెడా హామీలు హద్దుమీరిన తాయిలాల వర్షం వాగ్దానాలన్నీ  నీటిమీద  రాతలుగా అమలుకు నిధులెక్కడివని అప్పుచేసి  పప్పుకూడు రీతిగా ప్రజలపై పన్నుల భారం తో దివాలాకోరు  ప్రభుత్వ విధానాలు అప్పులతో  ఎన్నికల  తాయిలాలు భూటకపు  వాగ్దానాలు . కరెన్సీ నోట్లు వెదజల్లే ఆచారం అధికారం కోసం…