రాష్ట్రానికి మేఘాలయ ముఖ్యమంత్రి
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 7 : మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా, గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు తో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.. ప్రకటనలో సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారని..అనంతరం తేనీటివిందు ఆతిథ్యం ఇచ్చారు.. కాసేపు ఇరువురు సిఎం లు ఇష్టాగోష్ఠి…
