కోలుకున్న మాజీ సిఎం కెసిఆర్
నేడు యశోదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ నందినగర్ ఇంటికి వెళ్లేందుకు నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : తుంటి ఎముక గాయంతో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు శుక్రవారం డిశ్చార్జ్ కానున్నారు. ఆయన హాస్పిటల్ నుంచి నేరుగా బంజారాహిల్స్ నందినగర్లోని నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం.…

