Category Uncategorized

అరబిక్ భాషా ప్రోత్సాహానికి రహబర్ సొసైటీ ప్రత్యేక చొరవ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : అరబిక్ భాషపై అవగాహన కల్పించేందుకు ఆసక్తి ఉన్న పాఠశాలలకు రహబర్ సొసైటీ అరబిక్ ఉపాధ్యాయులను అందజేస్తుందని రహబర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ వికరుద్దీన్ అన్నారు. విద్యార్థులకు ఈ సదుపాయం ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల విద్యార్థుల వరకు ఉంటుందని అన్నారు. ఈ మేరకు సోమవారం బషీర్…

మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలి

ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు బిఎన్.రమేష్ కుమార్ మాదిగ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : రాష్ట్రంలో 60 లక్షల జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి జనాభా దామాష ప్రకారం మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బిఎన్.రమేష్ కుమార్ మాదిగ కాంగ్రెస్…

పాదాచార్లకు ఇబ్బంది లేకుండా వీధి వ్యాపారాలు నిర్వహించాలి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: ఇబ్బంది లేకుండా వీధి వ్యాపారాలు నిర్వహించాలని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్తపేట రైతుబజార్ సర్వీస్ రోడ్డు నందు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్.బి.నగర్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నవీన్ రెడ్డితో కలిసి విధి వ్యాపారం చేసుకునే వర్తకులతో మాట్లాడుతూ వారి సమస్యలను…

మరుపురాని ముసాయిదా బిల్లు!

నేడు తెలంగాణ రాష్ట్ర ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టిన దినం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించి చారిత్రిక సంఘటనలలో 2013 డిసెంబర్‌ 17కూడా ఒక మరుపు రాని దినం.  రాష్ట్ర విభజన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం  కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌ వ్యవస్తీకరణ బిల్లు – 2013  ముసాయిదాను రాష్ట్ర…

ఆదివాసులకు అడవిచుక్క సీతక్క

ఈ సమాజం సాధారణంగా స్త్రీలను రెండవ శ్రేణి మనుష్యులుగా చూడటం మన కల్పిత కథల్లో నుండిపుట్టిన అసంప్రదాయ దురాచారం ఇప్పటికీ ఆచరణలో ఉందంటే పితృస్వామ్య వ్యవస్థ ను నెత్తిన మోస్తున్న మానవాళిదే పూర్తి బాధ్యత. అడవులలో కొండకొనల ప్రాంతాలలో జన్మించిన వారికి కలిసొచ్చే అంశం శారీరకంగా ధృడంగా ఉండటం,ఎంత కటినమైన సమస్యలనైన అవలీలగా ఛేదించడం గుండె…

పెన్షనర్ల అనుభవాలను, నైపుణ్యాలను ఆహ్వానించలేమా !

‘‘ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు అందించే నెలసరి పెన్షన్‌ ఎవరి దయ, భిక్ష, బహుమానం లేదా ఎక్స్‌గ్రేషియా కాదని’’ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై వి చంద్రచూడ్‌ 17 డిసెంబర్‌ 1983న డి యస్‌ సతారా కేసు విచారణ సందర్భంగా సంచలనాత్మక తీర్పును ఇచ్చారు. ఉద్యోగిగా వ్యక్తి అందించిన అమూల్య సేవలను…

జిల్లా పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం

జిల్లా పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం సిద్దిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 16: పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత జిల్లా పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ ఉన్న ఎలక్షన్ కేసులు,(అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి ఎసిపి, సిఐలను, ఎస్ఐలను…

శ్రీ కొoడపోచమ్మ హుండీ ఆదాయం రూ.4,15,833

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో వెలసిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు సర్పంచ్ రజిత రమేష్ ఈవో మోహన్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి శివ రాజ్ ఆధ్వర్యంలో లెక్కించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ…

మిట్టపల్లి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన మాజీ సుడా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 16: ప్రభుత్వ స్థలాలు ఆక్రమించకుండా పరిరక్షించాల్సిన సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి యధేచ్ఛగా కబ్జా చేస్తున్నారని డెవలప్మెంట్ పేరు మీద వైస్ చైర్మన్ రమణాచారి వీరిద్దరూ కోట్ల రూపాయలు దండుకున్నారని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్…