Category Uncategorized

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: వైద్య, ఆరోగ్య శాఖ నూతన మంత్రిగా దామోదర రాజనర్సింహ సచివాలయంలోని తన ఛాంబర్ లో గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. సంప్రదాయ బద్దంగా పూజలు చేసి ఫైల్ పై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆందోల్ మండల నాయకులు దామోదర రాజనర్సింహ ను ఘనంగా సన్మానించి మీడియా తో మాట్లాడుతూ…

తెలంగాణ ఎన్నికల్లో విధాత కన్సల్టింగ్ కీలక పాత్ర

విధాత వ్యవస్థాపకుడు రాజ్ జనగాం హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : తెలంగాణ ఎన్నికల్లో విధాత కన్సల్టింగ్ సంస్థ కీలక పాత్ర పోషించిందని విధాత సీఈఓ రాజ్ జనగాం అన్నారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేసి క్లయింట్లకు…

ఫార్మాసిటీ తరలింపు నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

ఫార్మాసిటీ తరలింపు నిర్ణయం హర్షించదగ్గ పరిణామం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఫార్మా రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఇబ్రహీంపట్నం ఎంఎల్ఎ మల్ రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 14 : ఫార్మాసిటీ తరలింపు నిర్ణయం హర్షించదగ్గ పరిణామమని,ఈఎన్నికలలో ఫార్మా రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని,ఫార్మా రద్దు చేసి అక్కడ మంచి టౌన్ షిప్ ఏర్పాటు…

నూతన ఓటరుకై దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

1300 ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్ యందు నూతన పోలింగ్ స్టేషన్ ఏర్పాటు.  తాండూరు ఎన్నికల అధికారి ఆర్డిఓ శ్రీనివాసరావు. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: నూతన ఓటర్లు నమోదుకై దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయినట్లు తాండూరు ఎన్నికల అధికారి ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల అరిటార్నింగ్ అధికారి ఆర్డిఓ శ్రీనివాసరావు…

బస్సు సమయానికి రావడం లేదని విద్యార్థుల ధర్నా

పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోని తాండూర్ డీఎం  పులిందర్ గౌడ్  బిసి పొలిటికల్ జేఏసీ  ప్రజాతంత్ర కొడంగల్ డిసెంబర్ 14: సమయానికి  బస్సు నడపాలని డిమాండ్ చేస్తూ దౌల్తాబాద్ మండల కేంద్రంలోని గాంధీ కూడలి వద్ద రోడ్డుపై కూర్చొని విద్యార్థులు   ధర్నా నిర్వహించారు  ఈ  సందర్బంగా బిసి విద్యార్థి నాయకులు పులిందర్ గౌడ్ మాట్లాడుతూ నీటూర్ నర్సాపురం…

హరితహారం నర్సరీలలో పనులు ముమ్మరం చేయాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 14 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో మొక్కలు నాటే కార్యక్రమం యజ్ఞంలా కొనసాగుతుందని కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో నర్సరీ ఏర్పాటు కోసం మండల పంచాయతీ అధికారి మధుసూదనాచారితో కలిసి స్థల పరిశీలన చేశారు. పల్లెప్రకృతి వనం…

వాటర్.ఓఆర్జితో ఉజ్జీవన్ బ్యాంక్ భాగస్వామ్యం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : దేశంలో నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత రుణాలను అందించడానికి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాటర్.ఓఆర్జితో అనే అంతర్జాతీయ లాభాపేక్ష రహిత సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు బ్యాంక్ ఎండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇట్టిరా డేవిస్ గురువారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న మొత్తాల్లో రుణాలు వంటి…

రాజాసింగ్ కు శంకర్ రెడ్డి సన్మానం 

మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 14: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్,  సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కుమార్ లను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ సింగల్ విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి శాసన సభ్యులు రాజాసింగ్, పి.హరిష్ కుమార్…

దోస్త్ కుటుంబానికి తోటి స్నేహితుల చేయూత 

రూ. 36వేల ఆర్థిక సహాయం అందజేత ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 14 : ఆమనగల్లు పట్టణానికి చెందిన రవి కుటుంబానికి తోటి స్నేహితులు చేయూతనందించారు. ఏ ఆపద వచ్చినా తామున్నామని భరోసా కల్పిస్తున్నారు. ఆమనగల్లులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1998-1999 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన చిన్ననాటి స్నేహితులు (పూర్వపు…