మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: వైద్య, ఆరోగ్య శాఖ నూతన మంత్రిగా దామోదర రాజనర్సింహ సచివాలయంలోని తన ఛాంబర్ లో గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. సంప్రదాయ బద్దంగా పూజలు చేసి ఫైల్ పై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆందోల్ మండల నాయకులు దామోదర రాజనర్సింహ ను ఘనంగా సన్మానించి మీడియా తో మాట్లాడుతూ…






