ధరణి అవకతవకలపై ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : ధరణి పోర్టల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సవిూక్ష నిర్వహించారు. సవిూక్షకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, దమోదర రాజనర్సింహ, పలువురు ఉన్నాతాధికారులు హాజరయ్యారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హావిూలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి నిమగ్నమయ్యారు. ధరణి పోర్టల్లో నెలకొన్న సవాళ్లు, సమస్యలపై…








