మేడిగడ్డలో రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయి

– కాశేళ్వరం మొత్తం కూలిందని ప్రచారం చేశారు – కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు – కాళేశ్వరం ప్రాజెక్టువల్లనే యాసంగి పంటలు పండాయి -మేడిగడ్డనుంచి మల్లన్నసాగర్వరకు అన్నీవాడుకలో వున్నాయి -గోదావరి జలాల్లో తెలంగాణ 400 టీఎంసీలకు మించి ఎప్పుడూ వాడుకోలేదు – పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్రావు మేడిగడ్డ బ్యారేజీలో రెండు…








