Category Uncategorized

పరీక్షలు..జీవితంలో ఒక భాగం మాత్రమే

అవే జీవితం కాదు…వాటిని పండగలా చూడాలి అనవసర గందరగోళం తగదు అవి మనమెక్కే మెట్లు మాత్రమే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోడీ విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసిన ప్రధాని న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 1 : ‌పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని.. అవే జీవితం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.…

మళ్ళీ నిమ్స్‌లో ఆంధ్ర పెత్తనం !

విభాగాధిపతుల(హెచ్‌ఓడి)ల ప్రాంతాభిమానం పారా మెడికల్‌ ఉద్యోగ శిక్షణ నియామకాల్లో తెలంగాణ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం.. తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఆగ్రహం హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌నిమ్స్‌లో మొత్తం 36 విభాగాలున్నాయి..అనస్థీషియా, నెఫ్రాలజీ విభాగం, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడికల్‌ ‌కేర్‌, ‌కార్డియాలజీ, సిటీ సర్జరీ, న్యూరాలజీ, అంకాలజీ, రేడియాలజీ, ఇంకా ఇతర ముఖ్య…

యువత డ్రగ్స్‌కు బానిస కావడం ఆందోళన కలిగిస్తోంది

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారడం ఆందోళన కలిగిస్తున్నదని టీ పీసీసీ చీఫ్‌ ఎ.‌రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్ ‌మాఫియా ఆగడాలకు తెరదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రేవంత్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. మత్తు మందులకు బానిసై…

ముడిబియ్యం ఎంతయినా కొంటాం ఒప్పందం మేరకు ధాన్యం సేకరణ ధాన్యమంటే ముడిబియ్యమే..వడ్లు కాదు బాయిల్డ్ ‌రైస్‌ ఇవ్వబోమని తెలంగాణ హా ఇచ్చింది పంజాబ్‌ ‌తరహాలోనే బియ్యం సేకరణ ధాన్యం సేకరణపై కేంద్ర విధానం స్పష్టంగా ఉంది రాజ్యసభలో సభ్యుల ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌సమాధానం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 1 : ‌ధాన్యం…

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు

శ్రీశుభకృత్‌ అన్ని వర్గాల ప్రజలకు శుభం చేకూర్చాలని ఆకాంక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్‌ ‌నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాలలో శుభాలను చేకూర్చాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదనీ, అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా…

మాట్లాడిన ప్రతీసారి కన్ఫ్యూజ్‌ ‌చేస్తున్నారు

డీసెంట్రలైజ్డ్ ‌ప్రొక్యూర్‌మెంట్‌ ‌విధానంలో కేంద్రం ధాన్యం కొంటుందా..లేదా..? ఎంత బియ్యం సేకరిస్తారో స్పష్టం చేయండి రాజ్య సభలో టిఆర్‌ఎస్‌ ఎం‌పి కె కేశవ రావు : తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని టిఆర్‌ఎస్‌ ఎం‌పి  కేశవరావు డిమాండ్‌ ‌చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని మంత్రి అంటున్నారని,…

జీఓ 111 రద్దు నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలి

ఇళ్లు, భూములు కోల్పోయిన  నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి సామాజిక హక్కుల కార్యకర్త మేథా పట్కర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, : •హైదరాబాద్‌లోని ఉస్మాన్‌ ‌సాగర్‌, ‌హిమాయత్‌ ‌సాగర్‌ ‌జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన జీవో 111 రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహిరించుకోవాలని ప్రముఖ సామాజిక హక్కుల కార్యకర్త మేథా పట్కర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల…

దేశంలో కరెంటు సంక్షోభం… తెలంగాణలో వెలుగు జిలుగులు

మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పవర్‌ ‌హాలీడే దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు ఈ ఏడాది 2 లక్షల మందికి అమలు పటాన్‌చెరులో దళిత బంధు పంపిణీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌దేశానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది శూన్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ…

మమ్మల్ని  నూకలు తినమంటావా…?

పీయూష్‌ ‌గోయల్‌ అహంకారపూరిత వ్యాఖ్యలు బిజెపి అహంకారాన్ని సహించేది లేదు దేన్నాయినా భరిస్తాం కానీ అవమానాన్ని సహించం ఉద్యమంలో తెలంగాణేతరులు  ఎన్నో అవమానాలు చేశారు ఉద్యమంతోనే వారిని అణచివేసి తెలంగాణ సాధించాం బియ్యం కొనమంటే కాకమ్మ కబుర్లెందుకు చెబుతారు మీడియా సమావేశంలో మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 1: ‌నూకలు కూడా తింటాం..కేందద్రంలోని…