దేశం కోసం, ధర్మం కోసం వడ్లు కొనాలి
కేంద్రం కొనే వరకు ఉద్యమం ఆగదు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ రైతు మహాధర్నాలు రైతులతో చెలగాటం వొద్దని కేంద్రానికి హితవు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన టీఆర్ఎస్ తన ఆందోళనలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, సమావేశాలతో నిరసనలు తెలిపింది. రైతుల ఇండ్లపై…
