14 నుంచి బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర
ఆలంపూర్ నుంచి ప్రారంభం మహేశ్వరం బహిరంగ సభతో ముగింపు పాదయాత్ర మధ్యలో పాల్గొననున్న జాతీయ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను ఈనెల 14న ప్రారంభించనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర 31 రోజులు సాగి మే 31న రంగారెడ్డి జిల్లా…
