దేశంలో కొత్త వేరియంట్ ‘ఎక్స్ఈ’ కలకలం
నిర్దారణకు ఎన్సిడిసికి నమూనాలు అధికారికంగా ధృవీకరించిన ఆరోగ్య శాఖ న్యూ దిల్లీ, ఏప్రిల్ 9 : దేశంలో కొరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వొస్తున్న సమయంలో కొత్త వేరియంట్ ‘ఎక్స్ఈ’ కలకలం సృష్టిస్తుంది. ఇటీవల ముంబయిలో ఈ రకం కేసు బయటపడినట్లు వార్తలు వొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్లోనూ తొలి ఒమిక్రాన్ ‘ఎక్స్ఈ’…
