Category Uncategorized

దిల్లీలో పోటా పోటీగా ఫ్లెక్సీల రాజకీయం

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌, ‌పక్కనే బీజేపీ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించిన టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో సీఎం కేసీఆర్‌ ‌దిల్లీలో దీక్షకు దిగిన సందర్బంగా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. సీఎం దీక్షకు దిగిన తెలంగాణ భవన్‌లో కేంద్రం…

కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం

24 గంటల డెడ్‌లైన్‌…‌ ధాన్యం సేకరణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి జాతీయ విధానం రావాలి…ఉత్తమ విధానం తీసుకుని వొస్తే మద్దతు కేంద్రానికి ఎదురుతిరిగితే సిబిఐ, ఈడి దాడులు పీయూష్‌ ‌గోయల్‌ ‌కాదు.. గోల్‌మాల్‌ ‌గోయల్‌ ‌కేంద్రం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టి రైతులను కూలీలను చేసే ప్రయత్నం రైతులు బిక్షగాళ్లు కాదు…రోడ్లపైకి వొచ్చిఉద్యమిస్తారు చేతులు…

నేడు రాష్ట్ర కేబినెట్‌ ‌భేటీ

యాసంగి వడ్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 : ‌నేడు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ ‌భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా యాసంగి వడ్ల కొనుగోలుపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తుంది. సోమవారం దీక్ష సందర్భంగా కేంద్ర తమ స్పందనను తెలియజేయటానికి సిఎం కెసిఆర్‌…

మళ్ళీ హిందీ వివాదం…

గెస్ట్ ఎడిట్మండువ రవీందర్ రావు ప్రతీ దేశానికి ఒక గుర్తింపు పొందిన భాష ఉన్నట్లే భారతదేశం అనగానే ఫలానా భాష మాట్లాడుతారన్న గుర్తింపు ఉండాలన్న విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతున్నది. స్వాతంత్య్రానికి పూర్వం నుండే ఈ చర్చ జరుగుతున్నప్పటికీ స్వాతంత్య్రం లభించిన ఈ డెబ్బై అయిదు ఏళ్ళ కాలంలో దేశ మంతటికీ ఒకే భాష…

హైరాబాద్‌లో బిజెపి దొంగ దీక్షలు

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 :  24 ‌గంటల్లో ధాన్యం సేకరణపై బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతుల పక్షాన ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైందన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్లు తెరవాలన్నారు. బీజేపీ ప్రభుత్వ తీరు మారకపోతే, వచ్చేసారి ఢిల్లీలో…

రేపటి నుంచి ప్రాణహిత పుష్కరాలు

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 : ‌రేపు బుధవారం నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ప్రాణహిత పుష్కరాలకు వొచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా పలుచోట్ల ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కుమ్రం భీం జిల్లా తుమ్మిడిహట్టి, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కరీంనగర్‌ ‌జిల్లా సరస్వతీ బ్యారేజీ, ఆదిలాబాద్‌ ‌జిల్లా అర్జునగుట్ట, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రాల్లో…

ప్రజల ఆహార హక్కు పై రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌!) ‌దాడి

ఆదివారం జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ (  జె ఎన్‌ ‌యు) కావేరీ హాస్టల్‌లో విద్యార్థులపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌( ఆర్‌ ఎస్‌ ఎస్‌)  ‌లిఫుడ్‌ ‌కోడ్‌లిను విధిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్‌(  ఏబీవీపీ)  గూండాలు దాడి చేశారు  శ్రీరామ నవమిని సాకుగా తీసుకుని మెనూలో  కోడి మాంసం(చికెన్‌)  ఉం‌డకూడదని ప్రకటించారు.  శ్రీరామనవమి…

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌కు మరో షాక్‌

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 11 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రిక అవినీతి కేసులో మరో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతకు షాక్‌ ‌తగిలింది. ఈ కేసులో భాగంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖార్గేకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు పంపించింది. సోమవారం విచారణకు హాజరు కావాలని సూచించిన నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వచ్చిన ఖర్గేను అధికారులు ప్రశ్నిస్తున్నారు.…

జలగల్లా మారిన… కోచింగ్‌ ‌సెంటర్లు

‘‘ఒక బ్యాచ్‌ ‌కి 800 నుండి1000 మందిని కుక్కి వందల కోట్లను ఆర్జిస్తూ, అంతమందికి రెండుమూడు టాయిలేట్స్ ‌మాత్రమే పెడుతున్నారు. గంటల తరబడి, వందలమందికి  క్లాసులు చెప్తూ, కనీస సంఖ్యలో టాయిలేట్స్ ‌లేకపోవడంతో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య ఉంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుండడం మన దౌర్బాగ్యం.’’ ఎప్పుడెప్పుడ అని కళ్లల్లో…