Category Uncategorized

మోడీ అంటే మోదుడు..బిజెపి అంటే బాదుడు

*కేంద్రం లాభనష్టాలు లెక్కలేసుకుని ప్రయివేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ లాగా పని చేస్తుంది *మోడీ హయాంలో అచ్చేదిన్‌ ‌కాదు…సచ్చేదిన్‌ ‌వొచ్చింది *సిద్ధిపేట టిఆర్‌ఎస్‌ ‌నిరసన దీక్షలో మంత్రి హరీష్‌రావు ఫైర్‌ మోడీ అంటే మోదుడు అని…బిజెపి అంటే బాదుడు అంటూ మంత్రి హరీష్‌ ‌రావు మరో కొత్త నిర్వచనం ఇచ్చారు. రైతులు పండించిన వడ్లను కొనమని తెగేసి…

దేశం కోసం, ధర్మం కోసం వడ్లు కొనాలి

కేంద్రం కొనే వరకు ఉద్యమం ఆగదు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ‌రైతు మహాధర్నాలు రైతులతో చెలగాటం వొద్దని కేంద్రానికి హితవు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌ ‌తన ఆందోళనలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, సమావేశాలతో నిరసనలు తెలిపింది. రైతుల ఇండ్లపై…

స్వామివారి కల్యాణానికి భద్రాద్రి ముస్తాబు

ఆలయమంతా రంగురంగుల విద్యుత్‌ ‌దీపాల అలంకరణ శరవేగంగా సిద్ధమవుతున్న కల్యాణ మండపం 10వ తేదీన స్వామివారి కల్యాణం…11న మహాపట్టాభిషేకం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి భద్రాద్రి ముస్తాబవుతుంది. 10వ తేది ఆదివారం నాడు స్వామివారి కల్యాణం, 11న మహాపట్టాభిషేకం జరుగనుంది. ఇందుకోసం భద్రాచలం…

తిమ్మాపూర్‌ ‌ప్లాంట్‌లో కోకాకోలా 600 కోట్ల పెట్టుబడులు

ప్రభుత్వంతో ఒప్పందం మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి కోకాకోలా సంస్థ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదని, 25 ఏండ్లుగా మంచి సేవలందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ ‌తెలిపారు. నూతన పరిశ్రమ కోసం ఇక్కడ 48.53 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం…

వరదసాయంలోనూ కేంద్రం వివక్ష

జాబితాలో తెలంగాణపేరు లేకపోవడం దారుణం ట్విట్టర్‌ ‌వేదికగగా మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పక్షపాత వైఖరిని ట్విట్టర్‌ ‌వేదికగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎండగట్టారు. 2021-22 సంవత్సరానికి ఆయా రాష్టాల్రకు కేటాయించిన వరద సాయం నిధుల జాబితాను ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌రెండు రోజుల క్రితం విడుదల చేసింది.…

రైతులను ఆదుకోకుండా ధర్నాలా?

కెసిఆర్‌పై మండిపడ్డ వైఎస్‌ ‌షర్మిల ‌రైతుల కోసం కొట్లాడుతున్నానన్న సీఎం కేసీఆర్‌ ‌కేంద్రం వద్ద ఎందుకు సంతకం పెట్టాడని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. రైతు సంక్షేమమే ముఖ్యమైతే ఆరోజు సంతకం పెట్టకుండా ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదని నిలదీశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ రైతు వేదిక వద్ద ధర్నాలో వైఎస్‌ ‌షర్మిల…

పెరుగుతున్న సిఎన్‌జి ధరలు

వరుసగా రెండోరోజు పెరిగిన రేట్లు ‌పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెరగడంతో సీఎన్‌జీ వాహనాలు వాడుదామని అనుకుంటే ఇప్పుడు దాని ధర కూడా పెరుగుతోంది. సీఎన్‌జీధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు కిలోకు రూ.2.50 పెరిగి కిలో రూ.69.11కి చేరుకుంది. గత 2 రోజుల్లో, ఇందప్రస్థ గ్యాస్‌ ‌లిమిటెడ్‌ ‌సీఎన్‌జీ ధరలను కిలోకు రూ.…

‌క్షీణిస్తున్న తెలుగు భాషా వైభవం

తెలుగంటే శ్వాస, తెలుగంటే  హృదయ స్పందన,తెలుగంటే చలనం,తెలుగు మాట్లాడడం ఒక వరం.తేనె లోలికే తెలుగు వద్దనడం దౌర్భాగ్యం.తెలుగు బడిలో తెలుగు అక్షరం మాయమైతే,అమ్మ ఒడిలో తప్పిపోయిన బిడ్డ గతే.తెలుగు భాష అతి మృదు మథురమైన భాష.తేనెలొలికే తేటగీతితో,ఆహ్లాదంగా సాగే ఆటవెలదితో,పలుఉపమానాలతో, ప్రాసలతో అలంకారాలతో, అష్టావధాన,శతావధాన  ప్రక్రియలతో భాషకు జీవం పోసే చతురోక్తులతో,నానార్ధాలతో, పలు వ్యాకరణాంశాలతో విరాజిల్లిన…

భారత్, ఆస్ట్రేలియా – వాణిజ్యంలో ఉమ్మడి విజేతలు

భారత్,  ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (IndAus ECTA) గ్లోబల్ ట్రేడింగ్ రంగంలో భారతదేశ ఉత్తేజకరమైన పెరుగుదలలో మరొక నూతన అధ్యాయానికి నాంది పలికింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, దేశం తీవ్రమైన పోటీ ప్రపంచ మార్కెట్‌లో క్రమం తప్పకుండా నూతన  శిఖరాలను అధిరోహిస్తోంది. గత నెలలో, భారతదేశం 2021-22 సంవత్సరానికి $400…