ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది
డీజిల్ ధరల పెరుగుదలతో తప్పేలా లేదు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్న సంస్థ ఎండి సజ్జన్నార్ హైదరాబాద్, ఏప్రిల్ 12 : డీజీల్ ధరల పెరుగుదల దృష్ట్యా బస్సు చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ…
