Category Uncategorized

ఎటిఎం ల నుంచి కార్డు లేకుండా నగదు విత్‌‌డ్రా

బ్యాంకు మోసాలను అరికట్టే యత్నం కార్డ్ ‌స్కిమ్మింగ్‌, ‌కార్డ్ ‌క్లోనింగ్‌ ‌లాంటి చర్యల నిరోధం ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెరుగుదల తప్పదు ఆర్‌బిఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌వెల్లడి కీలక వడ్డీ రేట్లు… రెపో రేటు యథాతథం: ఆర్‌బిఐ కీలక నిర్ణయం ముంబై, ఏప్రిల్‌ 8 : ‌కార్డు లేకుండానే ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకునేలా..అన్ని…

విధుల్లో నిబద్ధతకు హోంగార్డుకు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌ప్రశంస

కారు ఆపి పుష్పగుఛ్చంతో అభినందన ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్‌ ‌హోంగార్డ్‌కు ఊహించని సత్కారం లభించింది. సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌తన వాహనాన్ని ఆపి..ఆ హోంగార్డుకు పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. ఈ ఊహించని సన్మాన కార్యక్రమం అబిడ్స్‌లోని బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌విగ్రహం…

రాష్ట్రంలో డ్రగ్స్ ‌మాఫియా పెరిగింది

కెటిఆర్‌ను పక్కన పెట్టేందుకే గవర్నర్‌ ఇష్యూ గవర్నర్‌ ‌తన అధికారాలను వినియోగించుకోవాలి రాష్ట్రంలో పాలన గాడి తప్పింది… గవర్నర్‌ ‌వెంటనే జోక్యం చేసుకోవాలి మిడియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌గవర్నర్‌ ‌దిల్లీ పర్యటనతో కీలక అంశాలు చర్చకు వొచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన…

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న టిఆర్‌ఎస్‌ ‌నిరసనలు

ధాన్యం కొనేవరకు పోరు ఆగదన్న మంత్రులు ఇండ్లపై నల్ల జెండాలు ఎగగురేసి నిరసన గ్రామాల్లో ర్యాలీలతో ఆదోళన ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జిల్లాలవ్యాప్తంగా రైతులతో కలిసి టీఆర్‌ఎస్‌ ‌శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంపై టీఆర్‌ఎస్‌ ‌పోరాటాన్ని ఉధృతం చేసింది.…

వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళన

త్వరలో అన్ని పిహెచ్‌సిలలో సిసి కెమెరాలు సి సెక్షన్‌ ఆపరేషన్లు తగ్గించేలా చర్యలు దవాఖానాలలో పరికరాల నిర్వహణపై ప్రత్యేక వ్యవస్థ చర్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య రంగంపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ వైద్యులు, సిబ్బంది అలసత్వ ధోరణితో…

అం‌తా రామమయం..

భద్రాదికి రామయ్య పెళ్ళి కళ నేటికీ• రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు రేపటి అపూర్వ ఘట్టానికి అంతా సిద్ధం భద్రాచలం, ఏప్రిల్‌ 08(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యపురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు సీతారాముల్లాంటి దాంపత్య జీవితం కలిగి ఉండాలని మనసారా…

ఉపాధి కోసం వెళ్తూ అనంత లోకాలకు

నలుగురు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు కూలీల ట్రాలీని ఢీ కొట్టిన లారీ చెల్లా చెదురుగా మృతదేహాలు – రోడ్డుపై తెగిపడిన అవయవాలు మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు శాయంపేట, ఏప్రిల్‌ 08 (‌ప్రజాతంత్ర విలేఖరి) : మాందారిపేటలో శుక్రవారం ఉదయం 5:30 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం…

రాష్ట్రంలో రాజకీయ వార్‌ ..

రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వార్‌ ‌నడుస్తోంది. ధర్నాలు, ర్యాలీలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నది. విచిత్రమేమంటే అధికారపక్షం, ప్రతిపక్ష పార్టీలు ఏకకాలంలో ఉద్యమిస్తుండడంతో ఎవరు ఎవరిమీద దండయాత్ర చేస్తున్నారన్నది అయోమయంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు బర్నింగ్‌ ‌టాపిక్స్‌పైన తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏ టివి చానల్‌ ‌తిప్పినా, ఏ రాజకీయ వేదికపైన విన్నా ఈ రెండే…

వైవాహిక అత్యాచారం నేరం కాదా?

తాజాగా కర్నాటక హైకోర్టు తీర్పు తన భర్త తనపై వైవాహిక అత్యాచారానికి పాలపడుతున్నాడని భార్య పిటీషన్ దాఖలు చేయగా పరిశీలించిన కర్ణాటక కోర్టు వైవాహిక అత్యాచారం విషయంలో ప్రభుత్వం అనుసరించే విధానాన్ని తప్పు పట్టింది. మహిళల పట్ల పురుషులు క్రూర మృగంలా ప్రవర్తించడానికి వివాహం అనేది లైసెన్స్ కాదని స్పష్టం చేసింది. ఏ వివాహ వ్యవస్థ…