Category Uncategorized

యువత రాజకీయాలో భాగస్వామ్యం కావాలి..

‘‘15 ‌సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యవారిని యువతగా పేర్కొంది ఐక్య రాజ్య సమితి. యువత వయస్సుని ఒక్కో ప్రాంతం ఒక్కోలాగా పేర్కొంది. మన దేశంలో15 – 35 ఏళ్ల లోపు వారిని మన రాజ్యాంగం యువతగా చెపుతోంది. భారత జనాభాలో దాదాపు 60 శాతం యువత ఆ వయస్సుల వారే. 2020 నాటికి 60%…

‘‘‌చలం’’కు అక్షర ప్రణతి

ఆ కలం ప్రకంపనం ఆ అక్షరం ప్రజ్వలనం ఆ కవనం సంచలనం ఆ రచనం అచంచలం తనే చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకటాచలం స్త్రీజాతి దాస్య విముక్తికి అక్షర యుద్ధం చేసినవాడు ఛాందసవాదశక్తుల మీద ధిక్కార స్వరమెత్తినవాడు మైదానం, బ్రాహ్మణికం, శశిరేఖ వంటి నవలలతో జగతిని మేల్కొల్పినవాడు విప్లవాత్మక రచనలతో ప్రకంపనలు రేపినవాడు విమర్శలు ముంచెత్తినా…

డ్రగ్స్ ‌భూతాన్ని తరిమికొట్టాలి

‘‘‌నేటి ప్రపంచం అపసవ్య దిశలో పయనిస్తున్నది. సకల అవలక్షణాలతో, వ్యసనాలతో మానవ వనరులు నిర్వీర్యమై, అభివృద్ధి అడుగంటుతున్నది. ఏ దేశమైనా ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ఆ దేశంలోని యువత చక్కని క్రమశిక్షణతో,సద్వర్తనంతో మెలగాలి.యువశక్తి దేశానికి ఆయువుపట్టు. అలాంటి యువత వ్యసనాలకు అలవాటుపడి,సంఘవిద్రోహులుగా మారితే ఏ దేశమైనా అభివృద్ధి ఎలా సాధిస్తుంది?’’ దేశాన్ని, దేశ ఔన్నత్యాన్ని…

‌ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌చేరికతో కాంగ్రెస్‌ ‌పునర్జీవం ?

ఎన్నికలవ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌చేరికతో కాంగ్రెస్‌కు పునర్జీవం కలుగుతుందా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భారతదేశంలో ప్రస్తుతం ప్రశాంత్‌ ‌కిశోర్‌కు ప్రత్యేక గుర్తుంపు ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పక్షాన ఎన్నికల వ్యూహకర్తగా నిలిస్తే ఆ పార్టీ చాలావరకు విజయం సాధిస్తూ…

గత 24 గంటల్లో కోవిడ్ -19 కేసుల్లో 90 శాతం పెరుగుదల

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులలో అకస్మాత్తుగా పెరుగుదల నమోదు చేస్తూ, భారతదేశంలో సోమవారం 2,183 తాజా గా కేసులు నమోదయ్యాయి, గత 24 గంటల్లో 90% పైగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ఆధారంగా దేశంలో గత 24 గంటల్లో 214 మరణాలు నమోదయ్యాయి.. 1,985 రికవరీలతో పాటు యాక్టివ్ కేసులు 11,542గా…

లక్ష్యం… వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలు

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌భేటీ 2024 సార్వత్రిక ఎన్నికలపై సమాలోచనలు పార్టీలోకి ప్రశాంత్‌కు ఆహ్వానం సమావేశానికి రాహుల్‌, ‌ప్రియాంక, సీనియర్‌ ‌నేతల హాజరు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 16 : ‌వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను గెలవాలని లక్ష్యంగా కాంగ్రెస్‌ ‌ముందుకు సాగాలని కాంగ్రెస్‌కు…

పాలమూరుకు రండి….

సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దాం రైతులకు ఎవరు ద్రోహం చేశారో ప్రజల్లోనే తేలుద్దాం సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ ‌బహిరంగ లేఖ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌వెనుకబడిన పాలమూరు జిల్లాలో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్న ఉద్దేశ్యంతోనే ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌స్పష్టం…

తెలంగాణలో రాహుల్‌ ‌పర్యటన ఖరారు

మే 6న వరంగల్‌లో బహిరంగ సభ, 7న ముఖ్య నేతలతో సమావేశం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ పర్యటన ఖరారైంది. మే నెలలో రెండు రోజుల పాటు రాహుల్‌ ‌పర్యటించనున్నారు. మే 6న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్‌ ‌గాంధీ 7న హైదరాబాద్‌లో పార్టీ…

పేద వైద్య విద్యార్థులకు మంత్రి హరీశ్‌ ‌రావు అండ

అన్నా, చెల్లెళ్ళ చదువు కొనసాగేలా ఏర్పాటులి హైదరాబాద్‌లో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 16 : ‌తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు ఎంబీబీఎస్‌ ‌సీట్లు సాధించినా..ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న అన్నాచెల్లెళ్లకు ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అండగా నిలిచారు. ఇద్దరి విద్య కొనసాగేలా మద్దతు అందించారు. ఓ నిరుపేద…