Category Uncategorized

దసరా లోగా సచివాలయ నిర్మాణం పూర్తి కావాలి

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌దసరా కల్లా నూతన సచివాలయ నిర్మాణం పూర్తి కావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా నిర్దేశిత గడువులోనే పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. మంగళవారం కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ ‌పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి, సంబంధిత శాఖ…

దౌర్జన్యాలు పునరావృతమైతే…చీల్చీ చెండాడుతాం

సీఎం, డీజీపీ నీతిమంతులైతే…న్యాయ విచారణ జరపాలి నీచానికి పాల్పడిన పోలీసులు యూనిఫాంలో ఉండేందుకు వీలులేదు మాజీ మంత్రి, బిజేపీ ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌తల్లీకొడుకుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే : ఎంఎల్‌ఏ ‌రఘునందన్‌ ‌రావు మెదక్‌, ఏ‌ప్రిల్‌ 19(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ‌నేతలు, పోలీసులు కుమ్మక్కై సామాన్య ప్రజలు, బిజేపీ కార్యకర్తలపై రామాయంపేట…

సీఎం చేసే అన్ని సిఫార్సులను ఆమోదించాల్సిన అవసరం లేదు

అభిప్రాయ బేధాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందాం రాజ్యాంగపరంగా వ్యవహరిస్తే…వ్యక్తిగతంగా ఆపాదిస్తారా ? గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ బేధాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాజ్యాంగపరంగా వ్యవహరించి బాధ్యతలను నిర్వర్తిస్తే వ్యక్తిగతంగా ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు. సీఎం చేసే అన్ని…

కేంద్రం తిరోగమన విధానాలు

పంటల దిగుబడి తగ్గించే దిశగా చర్యలు బాధాకరం ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో వ్యవసాయ రంగం బలోపేతం రైతాంగం సంక్షేమం కోసం పటిష్ట కార్యాచరణ కేంద్ర వ్యవసాయ విధానాలపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వానాకాల వ్యవసాయ ముందస్తు ఏర్పాట్లపై  సిఎం ఉన్నతస్థాయి సమీక్ష ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న మన దేశంలో…

జంట జలాశయాల పరిరక్షణకు నడుం బిగించాలి

111 జీఓ రద్దుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి జీ ఓ  రద్దుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం సమీక్షించుకోవాలి అఖిలపక్ష సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్‌ ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర విలేఖరి, ఏప్రిల్‌ 19 : 111 ‌జీ ఓ రద్దుకు అన్ని రాజకీయ పార్టీలు కలసి కట్టుగా…

రోగుల సహాయకులకు రూ.5కే భోజనం

జీహెచ్‌ఎం‌సి పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాలలో సౌకర్యం హరేకృష్ణ మూమెంట్‌ ‌సంస్థతో టిఎస్‌ఎంఐడీసి ఎంవోయూ సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు కార్యరూపం : మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌హైదరాబాద్‌లోని 18 ప్రభుత్వ దవాఖానాలలో రోగుల సహాయకులకు ఇకపై రూ.5కే మూడు పూటలా భోజనం అందనుంది. ఇందుకు సంబంధించి మంగళవారం టీఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండి…

మానవమృగం దాష్టీకం

కొత్తగూడెం, ఏప్రిల్‌ 19(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : బహిర్భూమికి వెళ్లిన అభాగ్యురాలిని మాటేసి కాటేసిన మరో మానవ మృగం ఉదంతం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయం కప్పి పుచ్చేందుకు ఊరి పెద్దలు కట్టుబాటు పేరుతో బాధితులను కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నం చేసిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం…

ఎం‌డ కాలం

భగ భగ మండే ఎండలు జీవరాసంత జీవనోపాధికై పరుగులు పెడుతూ సూర్యతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత విప్లవంలో పెరిగిన చెట్ల కింద కాసేపు సేద తీరుతూ బతుకు ప్రయణాన్ని సాగిస్తున్నారు సామాన్యులు సాయంత్ర వేళ సేద తీరడానికై గ్రామల్లో పల్లె ప్రకృతి వనాలలో పిల్లల కేరింతలతో సందడి చేస్తూ ఆడుతున్నారు ప్రకృతి…

పోరాట యోధుడు కోసూరి అమర్నాథ్‌

ఆయన ఒక పోరాట యోధుడు. కార్మిక ఉద్యమ కారుడు.సీనియర్‌ ‌పాత్రికేయుడు. సీనియర్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్ట్ ఉద్యమనేత, ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా మాజీ సభ్యులు.రాజ్యాంగం, కోర్టులు, చట్టసభలు, రాజకీయ ఘటనలు, సినిమాలు, ట్రేడ్‌ ‌యూనియన్‌ ఉద్యమం వంటి అంశాలలో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం.పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో రైతు కుటుంబంలో…