Category Uncategorized

వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

అమీర్‌పేట్‌ ‌పిహెచ్‌సిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 9 : వైద్య రంగంలో మౌలిక వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ అవి•ర్‌పేట్‌ ‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి సమస్యలు…

కామారెడ్డి ఘటనలో పోస్ట్ ‌మార్టమ్‌ పూర్తి

బంధువులకు శవాలు అప్పగింత ఘటనపై స్పీకర్‌, ‌మంత్రి వేముల, ఎంఎల్‌సి కవిత దిగ్భ్రాంతి ప్రమాద మృతులకు 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోడీ కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 9 : కామారెడ్డిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం 9 మృతదేహాలనూ పోలీసులు వారి…

పచ్చి అబద్ధాలతో బిజెపి ప్రచారం

పాలమూరు పచ్చబడుతుంటే ఏడుపు ముందు కృష్ణా జలాల్లో వాటా తేల్చండి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌నారాయణపేట, ప్రజాతంత్ర, మే 9 : పచ్చి అబద్ధాలతో పాలమూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు బీజేపీ నాయకులతో పాటు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. పాలమూరు పచ్చబడుతుంటే…

200 ‌మంది రైతులకు భూయాజమాన్య హక్కు

రైతులకు మంత్రి కెటిఆర్‌ ‌హావి• నారాయణపేటలో గోల్డ్‌స్టాక్‌ ‌మార్కెట్‌కు శంకుస్థాపన ఉద్యోగ సాధనే లక్ష్యం కావాలి యువత చదువు పైనే దృష్టి సారించాలి : మంత్రి కెటిఆర్‌ నారాయణపేట/మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 9 : ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిషన్‌ ‌భగీరథ పథకానికి ప్రారంభోత్సవం చేసుకున్నామని, అతి త్వరలోనే ప్రతి రోజూ ప్రతి ఇంటికి మంచినీరు…

26‌న రాష్ట్రానికి ప్రధాని మోదీ

రామగుండం ఫర్టిలైజర్స్ ‌ప్రారంభం, ఐఎస్బీ రజతోత్సవ వేడుకలకు హాజరు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఈనెల 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నట్లు సమాచారం. ఐఎస్బీ 50 ఏళ్ల వేడుకలతో పాటు రామగుండం ఫర్లిలైజర్స్ అం‌డ్‌ ‌కెమికల్స్ ‌లిమిటెడ్‌ ‌ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం,…

నేటి ఆందోళనను విజయవంతం చేద్దాం..! టీయుడబ్ల్యుజె

హైదరాబాద్‌, ‌మే 9 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రలు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌(ఐజేయూ) దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా నేడు ఉదయం10.30 గంటలకు, విద్యానగర్‌  ‌శివం రోడ్డు, కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు తెలంగాణ…

పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

భూపాలపల్లిలో 102 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జిల్లా కేంద్రంలో మెడికల్‌ ‌కళాశాల మంజూరు జిల్లా దవాఖానలో 650 పడకలు ప్రభుత్వ దవాఖానాల్లో నార్మల్‌ ‌డెలివరీల శాతాన్ని పెంచాలి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు చిట్యాల (భూపాలపల్లి),ప్రజాతంత్ర, మే 09  : రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే…

కాంగ్రెస్‌లో వోటుకు నోటు… బిజెపిలో సీటుకు నోటు

రెండు పార్టీలు కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నాయి జెపి నడ్డా….అబద్ధాలకు, అవినీతికి అడ్డా.. కాళేశ్వరం నీళ్లు పంట పొలాలకు వొస్తున్నాయో లేదో రైతులను అడిగితే నడ్డాకు తెలుస్తది కాంగ్రెస్‌ ‌హయాంలో కాలిపోయే మోటార్లు..పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు బిజెపి, కాంగ్రెస్‌లపై మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంఖుస్థాపన, ప్రారంభోత్సవం జయశంకర్‌ ‌భూపాలపల్లి,  ప్రజాతంత్ర,…

మతోన్మాద మరకలు

పరువు హత్యల ఉన్మాదాలు నడిరోడ్డుపై రక్తపు మడుగులు చోద్యం చూస్తున్న సకల జనులు సాక్షుల్నే దోషులంటున్న అస్రీన్‌లు మత-కులోన్మాద దారుణ దాష్టికాలు ! కుల-మతాంతర వివాహాల హత్యలు కులం కత్తి ఝలిపిస్తున్న విపరీతాలు మతాంతీరకణలు, కులన్యూనతలు నిమ్నవర్గ యువతకే యమపాశాలు కులమత నిర్మూలనలే పరిష్కారాలు ! మానవమృగాలు పేట్రేగుతున్న ఘోరాలు తోబుట్టువులే గొంతు కోస్తున్న అకాలాలు…