Category Uncategorized

రాష్ట్రపతి ఎన్నికపై పలు ఊహాగానాలు

దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక విషయంలో పలు ఊహాగానాలు వెలువడు తున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌పదవీకాలం జూలై 25తో ముగియనుంది. ఆయన స్థానంలో ఎవరు ఎన్నికవుతారన్న విషయంలో రాజకీయ వర్గాల్లో రసవత్తరమైన చర్చ జరుగుతున్నది .. సహజంగా రాష్ట్రపతి పదవీ కాలం ముగియడానికి కనీసం ఒక నెల ముందు నుండే ఇందుకు సంబంధించిన…

కర్నాటక ప్రాజెక్టులను నిలిపి వేయండి కేంద్ర జల సంఘఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

కేంద్ర జల సంఘఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 11 : కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కర్ణాటకలోని అప్పర్‌ ‌తుంగ, అప్పర్‌ ‌భద్ర ప్రాజెక్టులకు అనుమతులపై అభ్యంతరం తెలుపుతూ ప్రాజెక్టు అప్రయిజల్‌ ‌డైరెక్టరేట్‌కు ఈఎన్సీ మురళీధర్‌ ‌లేఖ రాశారు. రెండు ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని లేఖలో విజ్ఞప్తి…

బడా జూటా పార్టీ..బీజేపీ ..! మంత్రి హరీష్‌ ‌రావు

షాద్‌ ‌నగర్‌, ‌మే 11 : బండి సంజయ్‌ ‌మాట్లాడేవి అన్నీ అబద్ధాలే..పచ్చి అబద్ధాలు..బిజెపి జూటా పార్టీ..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.షాద్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గం శంపేట మండలం లో 30 పడకల హాస్పిటల్‌ ‌కి ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు బుధవారం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

రాజద్రోహం చట్టం 124 ఎ పై స్టే

సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన నిర్ణయం తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు కేసులు రద్దు న్యూ దిల్లీ, మే 11(ఆర్‌ఎన్‌ఎ) : ‌సుప్రీమ్‌ ‌కోర్టు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజద్రోహం చట్టం 124ఏ అమలుపై స్టే విధించింది. 124ఏ పై కేంద్రం పునః పరిశీలన పూర్తయ్యే వరకు ఈ సెక్షన్‌ ‌కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…

ఆర్థిక సంక్షోభం నుండి రాజకీయ సంక్షోభంలో శ్రీలంక

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో మొదలైన ఆందోళన ఇప్పుడు రాజకీయ సంక్షోభంగామారి అది ప్రజల మహోగ్రజ్వాలల మధ్య రావణకాష్టమై మండుతున్నది. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేసినా ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఆందోళనకారులు ఆయన ఇంటితోపాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్ళను అగ్నికి ఆహుతి చేశారు. అయినా వారి కోపం చల్లారలేదు. అక్కడ చెలరేగిన అల్లర్లలో ఒక…

నర్సులకు నమస్సులు

సేవాతత్పరులు సంరక్షణా నేత్రులు ఆరోగ్య ప్రదాతలు మానవతామూర్తులు వైద్య సహాయక నర్సులు   వ్యాధి పీడిత బాధితులకు సపరిచర్యలు చేసే దాత్రులు   రోగకారక మహమ్మారులపై నిశబ్ద పోరు చేసే వీరసేనలు   అపత్కాల సమయంలో ఆదరించే ఆపథ్బాంధవులు   భరోసా వచనాలు వల్లించి విశ్వాసం పొదిపే ధీరజులు     రక్తమోడే క్షతగాత్రులను చేరదీసే…

నియంతృత్వ పోకడలకు ముకుతాడు !

ప్రజాస్వామ్యంలో నియంతలుగా మారుతున్న నేతలకు ప్రజలు కళ్లెం వేయలేకపోతున్నారు. తమకున్న ఓటును అమ్ముకోవడంతో వారు నియంతలుగా మారుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని విర్రవీగుతున్నారు. తమకు ఎదురులేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులు ప్రజల పక్షాన నిలుస్తున్నాయి. నియంతల కోరలు పీకే పనిలో ముందుంటున్నాయి. అలాంటిదే 124 ఎ సెక్షన్‌ ‌తొలగింపు. రాజద్రోహం…

నైటింగేల్‌ ‌కు నిజమైన వారసులు నర్సులు

‌ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారికి సేవలు చేసే చేతులు ఏవైనా ఉంటె అవి సేవామయులైన నర్సుల చేతులే. మానవ సేవే మాధవ సేవ అని తలంచి, మానవ సేవ ద్వారానే తమ జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్న వారు నర్సులు. అవివాహితలు ఇంటి…

పోటీ సభలతో హోరెత్తుతున్న తెలంగాణ

వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ పేరున కాంగ్రెస్‌ ‌పార్టీ ఇటీవల నిర్వహించిన సభ విజయవంతం అవడంతో కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో  నూతనోత్సాహం వెల్లివిరిసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం, మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్‌గాంధీ అడుగు పెట్టి అటు రైతులను, ఇటు యువతను అకట్టుకునే విధంగా మాట్లాడిన…