Category Uncategorized

భక్తుల కల్పతరువు నారసింహుడు

వైశాఖ శుక్ల చతుర్దశి నరసింహ జయంతి ‘‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం, నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం’’ రామకృష్ణాది అవతారములవలె గాక, నిర్యాణములేని శాశ్వత అవతారమైన శ్రీనరసింహుని జయంతి, హిందూ పండగలలో అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత నొందింది. వైశాఖ శుద్ధ చతుర్దశి పుణ్య తిథియందు ఉద్భవించిన నారసింహుని పూజలతో, ఆకాల మృత్యు…

అమిత్‌షా సభపై బిజెపి ఆశలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర బిజెపి నాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతవరకు రాష్ట్రంలో బిజెపి చేస్తున్న సభలు, సమావేశాలు, పాదయాత్రలకు ఈ సభ భిన్నంగా  ఉండాలనుకుంటున్నారు. వారం రోజుల కిందనే కాంగ్రెస్‌ ‌పార్టీ రాహుల్‌తో వరంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం అయిందని ఆ వర్గాలు…

ద్వీప దేశం నేర్పే పాఠం

ఇపుడు ద్వీప దేశం శ్రీలంక రావణకాష్టమై రగులుతోంది పౌర సమాజం గడప దాటి ఆందోళనల బాట పట్టింది నింగినంటిన నిరసనలు చెలరేగుతున్న ఘర్షణలు హింసాత్మక ఘటనలతో శ్రీలంక అట్టుడుకుతుంది పాలించే నేతల దుర్నీతి ఓట్లను కొల్లగొట్టే ఆపతి పీఠంపై పట్టుబిగించే కుతి బంధు వర్గంపై ఆశ్రీత ప్రీతి అహేతుక ఆర్థిక విధానాలే శ్రీలంక సంక్షోభానికి కారణం…

ఎల్‌ఐసి షేర్ల కేటాయింపుపై స్టేకు ‘సుప్రీమ్‌’ ‌నిరాకరణ

న్యూ దిల్లీ, మే 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌లైఫ్‌ ఇన్సూరెన్స్ ‌కార్పోరేషన్‌ (ఎల్‌ఐసి) ఐపిఒ షేర్ల కేటాయింపుపై స్టే విధించేందుకు సుప్రీమ్‌ ‌కోర్టు తిరస్కరించింది. షేర్ల కేటాయింపుపై స్టే విధించాలని కోరుతూ కొందరు పాలసీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీమ్‌ ‌కోర్టు గురువారం విచారణ చేపట్టింది. వాణిజ్య పెట్టుబడులు, ఐపిఒ అంశాలపై మధ్యంతర ఉపశమనం కలిగించలేమని జస్టిస్‌…

నేటి నుంచి కాంగ్రెస్‌ ‌చింతన్‌ ‌శివిర్‌

‌వొచ్చే ఎన్నికలు లక్ష్యంగా చర్చలు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రసంగంతో ప్రారంభం కానున్న రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్‌ ‌రైతు డిక్లరేషన్‌పై ఇక జనంలోకి రాష్ట్ర కాంగ్రెస్‌…‌ గ్రామాలకు వరంగల్‌ ‌‌డిక్లరేషన్‌ ‌న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ‌మే 12 :వొచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి సవాల్‌ ‌విసిరేందుకు అవసరమైన వ్యూహరచన చేసేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ…

రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా

తెలంగాణలో 2 సీట్లతో సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 సీట్లకు ఎన్నికలు న్యూ దిల్లీ, మే 12 : పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24…

రియల్టర్లకు భూములు కట్టబెట్టే కుట్ర

Tల్యాండ్‌ ‌పూలింగ్‌తో భూముల కాజేత కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి ఎమ్మెల్యే ఈట లజనగామ, ప్రజాతంత్ర, మే 12 : రాష్ట్రంలో ల్యాండ్‌ ‌ఫూలింగ్‌ ‌పేరుతో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు అప్పనంగా రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారులకు అప్పగించేందుకు సీఎం కేసీఆర్‌ ‌కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు.…

మౌలిక వసతుల కల్పనలో అగ్రభాగంలో హైదరాబాద్‌

‌నివాస యోగ్య ప్రాంతంగా ముందు వరసలో సిటీ కాల్‌ అవే గోల్ఫ్ ‌సంస్థ కార్యాలయ ప్రారంభంలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 12 : మౌలిక వసతుల్లో దేశంలో హైదరాబాద్‌ అ‌గ్రభాగాన ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ ఈ ‌విషయంలో ముందున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నివాసయోగ్యమైన…

రోగుల అటెండర్లకు మూడు పూటలా భోజనం

జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యం ఉస్మానియాలో ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌‌రావు దవాఖానాలో మార్చురీ ఆధనికీకరణ సహా పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 12 : జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగుల వెంట ఉండే సహాయకులకు మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమాన్ని మంత్రి…