Category Uncategorized

రామప్పను సందర్శించిన అమెరికా దేశస్థుడు

రామప్పను సందర్శించిన అమెరికా దేశస్థుడు వెంకటాపూర్ ,ప్రజాతంత్ర, నవంబర్ 13: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని ఆదివారం అమెరికా దేశస్థుడు మిరిగ్రమ్ సందర్శించారు. అర్చకులు  అమెరికా దేశస్థున్ని  సాదరంగా స్వాగతం పలుకగా రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం టూరిజం గైడ్ లు గోరంట్ల విజయకుమార్, తాడబోయిన వెంకటేశ్ ల నుంచి రామప్ప…

కాళోజీలా ప్రశ్నించే మనుషులు కావాలే

కాళోజీలా ప్రశ్నించే మనుషులు కావాలి : సీనియర్ సంపాదకుడు డాక్టర్ కె.రామచంద్ర మూర్తి కాళోజీ జంక్షన్ (హన్మకొండ) ప్రజాతంత్ర, నవంబరు 13 : తెలంగాణ సమాజంలో సామాన్యుల ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రశ్నించడానికి కాళోజీ నారాయణరావు లాంటి నిజాయితీ, ముక్కు సూటితనం కలిగిన కవులు, రచయితల అవసరం ఎంతో ఉందని సీనియర్ సంపాదకుడు డాక్టర్ కొండుభట్లు…

తెలంగాణపైన మోదీకి ఎంత ప్రేమో…!!!

తెలంగాణ పైన ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడలేని ప్రేమ పుట్టుకువచ్చింది. తెలంగాణ ప్రజలపైన ఈగ కూడా వాలనిచ్చేదిలేదనీ ..వారిని తిడితే ఊరుకునేదిలేదని ఆయన చేసిన హెచ్చరికలో ఏదో కొత్తదనం కనిపించింది. తెలంగాణపైన మోదీ వ్యతిరేక భావనతో ఉన్నా డంటూ ఇంతవరకు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తన ప్రసంగాల్లో తిప్పికొట్టిన విధానం కేవలం తెలంగాణ ప్రజలనేకాదు, కేంద్ర, రాష్ట్ర…

సౌర విప్లవమే భూతాపానికి పరిష్కారం

‘‘‌శాశ్వత పరిష్కారం రావాలి అంటే శిలాజ ఇంధనాల దహనం నిలిపి వేయాలి. అలా ఒక్కసారిగా ఈ చర్యకు పాల్పడితే ప్రపంచం మొత్తం నిలిచిపోతుంది. ఇది సాధ్యపడే విషయం కాదు. అయితే దీనికి అత్యుత్తమ పరిష్కారం సాధ్యమైనంత త్వరగా సాంప్రదాయేతర వనరులు లేదా పునరుద్ధారక ఇంధన వనరులైన సౌర శక్తి, పవన శక్తిలను భారీగా వినియోగంలోకి తీసుకురాగలగాలి.…

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ఇక కుంతీదేవి ఏమీ మాట్లాడలేక ఇలాచెప్పింది. ‘నాచిన్నప్పుడు ఒక మహాముని నాకోవరం ఇచ్చాడు. ఆ వరంతో నేను దేవతలను ఆహ్వానించి, వారి వలన సంతానాన్ని కనగలను అంది. పాండురాజు అందుకు సరే అన్నాడు. కుంతీదేవి  యమధర్మరాజును  ఉపాసించి ధర్మరాజునూ, వాయు దేవుని ఆహ్వానించి భీమసేనుడినీ, ఇంద్రుని పిలిచి అర్జునుడినీ…

‘‘‌తెలంగాణ విప్లవ తేజం కాళోజీ’’

నేడు కాళోజీ నారాయణరావు వర్ధంతి ‘‘ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకు రా, తెలుగు వాడివై తెలుగు రాదనుచు, సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా,’’!…పర భాషలపై మోజుతో మాతృ భాషను విస్మరించే…

స్వార్థమే పరమార్థం… కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం

నేడు జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. సమాజంలో వివిధ మతపరమైన వివాహ చట్టాలు కుటుంబ వ్యవస్థను గుర్తించాయి. ‘‘రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం అంశాల విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు కుటుంబ…

పేద దేశాల్లో న్యుమోనియా మరణాలు అధికం..!

నేడు ‘‘ప్రపంచ న్యుమోనియా దినం’’ ఐదేళ్ళలోపు పిల్లల్లో కనిపించే ప్రమాదకర న్యుమోనియా వ్యాధి బారిన 155 మిలియన్ల బాలలు పడడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతియోటా 1.6 మిలియన్ల మంది  పిల్లలు మరణించడం జరుగుతోంది. ఐరాస అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 18 శాతం పిల్లల మరణాలకు ప్రథమ కారణమైన న్యుమోనియా నివారించగల అంటువ్యాధి. ఈ వ్యాధి ముందుగా…

మోదీ పర్యటనపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు

దేశ ప్రధాని నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పర్యటనపై ఉభయ రాష్ట్రాల్లోకూడా నిరసన గళం వినిపించేందుకు స్థానిక ప్రజలు సిద్ధమవుతున్నారు.. రాష్ట్రాల అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాన్ని నిరసిస్తూ ఆయన రాక పట్ల తీవ్ర నిరసనను వ్యక్తం చేయాలని వారు సిద్ధమవుతున్నారు.. స్వదేశీ అంటూ అధికారంలోకి…