Category Uncategorized

ఎమ్మెల్యేల కొనుగోలులో సిట్‌ ‌విచారణ వేగవంతం

అవసరమైన 382 ఉద్యోగాలకూ అనుమతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్‌ ‌స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుచేసింది. ఈ మేరకు అగ్నిమాపక కేంద్రాలు, ఉద్యోగాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్‌ ‌స్టేషన్లు లేని శాసనసభ నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు…

వొచ్చిన పెన్షన్‌ ‌కరెంట్‌ ‌బిల్లులకే సరిపోవడం లేదు

దేశంలోనే సిల్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌మిగిలిపోయారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. సొంతంగా ట్రబుల్స్ ‌క్రియేట్‌ ‌చేసి వాటిని జనంపైకి వదులుతున్నారని ఎంపి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్‌ ‌వచ్చారని విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ ‌భ్రష్టు పట్టడానికి కారణం కొడుకు, బిడ్డలే అని అన్నారు. తెలంగాణను…

అర్జున విజేతలకు సిఎం కెసిఆర్‌ అభినందనలు

తెలంగాణకు గర్వకారణమని ప్రశంసలు టేబుల్‌ ‌టెన్నిస్‌లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ బిడ్డ ఆకుల శ్రీజకు, నిఖత్‌ ‌జరీన్‌లకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్‌ ‌సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో క్రీడారంగంలో శ్రీజ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఆకుల శ్రీజతో…

మహారాష్ట్రలో కొనసాగుతున్న జోడోయాత్ర

రాహుల్‌ ‌వెంట నడిచిన సినీనటి రియాసేన్‌ కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతున్నది. నవంబర్‌ 7‌న తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ప్రవేశించాక అక్కడ కూడా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. పలువురు ప్రముఖులు, శివసేన నేతలతో పాటు కాంగ్రెస్‌ ‌నేతలు వేలాదిగా ఆయన వెంట పాదయాత్రలో…

వొచ్చే జనవరి నుంచి మళ్లీ కంటివెలుగు కార్యక్రమం

వొచ్చే జనవరి నుంచి మళ్లీ కంటివెలుగు కార్యక్రమం పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మత్తులు గ్రామీణ రోడ్లను వెంటనే సరిచేసేలా చర్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు ఇదే సరైన చర్య రాష్ట్ర వ్యాప్తంగా వొచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయించారు. కంటి…

వొచ్చే ఏడాది భారత్‌లో జి20 శిఖరాగ్ర సమావేశం

అత్యంత ప్రతిష్టాత్మకమైన జీ-20 దేశాల అధ్యక్షత బాధ్యత భారత్‌కు దక్కింది. ఇండోనేషియాలోని బాలిలో మూడు రోజులపాటు జరిగిన జీ-20 దేశాల సదస్సులో ఈ బాధ్యతను భారత ప్రధాని నరేంద్రమోదీ స్వీకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి బాధ్యతను స్వీకరించిన మోదీ ఈ పదవిలో ఏడాది పాటు ఉంటారు. డిసెంబర్‌ ఒకటి నుంచి 2023 నవంబర్‌…

సమకాలీన సమాజపు ప్రతిబింబం…

తనదైన సహజ అభివ్యక్తితో ఆలోచనాత్మకంగా కవిత్వం రాసే సీనియర్‌ ‌కవులలో వేణుశ్రీ ముఖ్యులు. అభ్యుదయ భావాలతో, సామాజిక దృక్పథంతో, తెలంగాణ స్పృహతో వేణుశ్రీ ఎన్నో రచనలు చేస్తున్నారు. తమ మనుమడు వరేణ్యుని ఉద్దేశించి వేణుశ్రీ రాసిన గ్రంథం వరేణ్యశతకం. సరళమైన పదాలలో సార్ధకమైన భావాలను కుదిర్చి మేలిమి పద్యాలు రాయడంలో వేణుశ్రీలోని నిపుణతకు వరేణ్య శతకం…

మరింకేమి లేదు..!

దోసిట్లో పట్టిన నీళ్లలోకొచ్చిన ఓ కొండను పిడికిట్లో బందించాలని చూసా పిడికిట్లో ముడుసుకున్న వేళ్ళు తప్పా మరింకేమి లేదు గడప దాటి లోనకచ్చిన వెన్నెల వెలుగులను తలుపు లేసి బందిద్దామని చూసా గదంతా పరుచుకున్న చీకటి తప్పా మరింకేమి లేదు హాయైన లేత పైరగాలి నొకదానను నా కౌగిట్లో బందిద్దామని చూసా ఒకదానికొకటి పెనవేసుకున్న చేతులు…

‌ప్రలోభావతారం

కొసరు లేకుంటే పిసరు కట్నము కాకుంటే కానుక! అవసరాన్ని బట్టి ముడుపు కార్యాన్ని బట్టి లాంఛనము! తాయిలమో? తాంబూలమో? నచ్చిన పేరో! ఒప్పిన నామమో! ఒకరికి చేతికి అర్పణం మరొకరి జేబుకు తర్పణం! అన్నన్నా!… అమ్యామ్యా అనకు ప్రలోభానికి పట్టము అనుకోకు! అగత్యానికి విలువ అనుకో కార్య సాఫల్యానికి ఖరీదనుకో! చాటు కార్యాలకు చణకనీతి అన్నింటా…