మును‘గోడు’ పరిష్కార దిశగా..
మునుగోడు లో నెల రోజులకు పైగా జరిగిన యుద్ధం ముగిసింది. అనుకున్నంతగా కాకపోయినా అధికార పార్టీ ఈ పోరాటంలో ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ ఎన్నిక ప్రచార కార్యక్రమంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ శక్తికి మించి అనేక వాగ్ధానాలు చేశాయి. వారిలో ముఖ్యంగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు…
