Category Uncategorized

మును‘గోడు’ పరిష్కార దిశగా..

మునుగోడు లో నెల రోజులకు పైగా జరిగిన యుద్ధం ముగిసింది. అనుకున్నంతగా కాకపోయినా అధికార పార్టీ ఈ పోరాటంలో ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ ఎన్నిక ప్రచార కార్యక్రమంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ శక్తికి మించి అనేక వాగ్ధానాలు చేశాయి. వారిలో ముఖ్యంగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు…

బిజెపి మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హాలు

విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌ ‌పార్టీ సిమ్లా:  ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ‌కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నిజానికి బిజెపి ఈ హ గతంలోనే ఇచ్చినా వాటిని నెరవేర్చలేదు. తాజాగా మరోమారు హా ఇవ్వడం ద్వారా ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తోంది.…

మోదీ కార్పొరేట్‌ ఎత్తులు మునుగోడులో చిత్తు

డబ్బుతో గెలవాలనుకున్నా ఆటలు సాగలేదు టీఆర్‌ఎస్‌ ‌న్యాయం కోసం యుద్ధం చేసింది ప్రజలు ఆదరించి గెలిపించారు : టిఆర్‌ఎస్‌ ‌ప్రజా ప్రతినిధులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌మోదీ కార్పొరేట్‌ ఎత్తులు మునుగోడులో చిత్తయ్యాయని టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను అడ్డుకునేందుకు మోదీ, అమిత్‌ ‌షా మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారని, బీజేపీ ఓ డ్రామా కంపెనీలా తయారైందని…

రాజధానిపై 14న విచారణ

మార్గర్శి చిట్‌ఫండ్‌ ‌కేసు ఎప్పటికి తెగేనో, రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి రాజమండ్రి, నవంబర్‌ 7 : ఏపీ విభజన చాలెంజ్‌ ‌చేస్తూ వేసిన ఫిటిషన్‌తో పాటు అమరావతి రాజధాని పిటీషన్‌లపై సుప్రీంకోర్టులో ఈనెల 14న విచారణ జరుగుతుందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌ ‌కుమార్‌ అన్నారు. సుప్రీంకోర్టు విచారణకు హాజరవుతానని ఉండవల్లి అన్నారు. ఏపీ…

టిఆర్‌ఎస్‌ ‌పేరు మార్పుపై పార్టీ ప్రకటన

పబ్లిక్‌ ‌నోటీస్‌ ఇచ్చిన కెసిఆర్‌ ఇసి నిబంధనల మేరకు అభ్యంతరాలకు జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ‌పేరు మార్పునకు సంబంధించి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పబ్లిక్‌ ‌నోటీస్‌ ఇచ్చింది. టీఆర్‌ఎస్‌ ‌పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడంపై అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా కోరింది. అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లోగా ఎలక్షన్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇం‌డియాకు తెలపాలని ఈ పబ్లిక్‌ ‌నోటీస్‌ ‌లో…

అత్యాచారం కేసులో ముగ్గురి మరణ శిక్ష రద్దు సుప్రీమ్‌ ‌కోర్టు కీలక తీర్పు

పదేళ్ల క్రితం దిల్లీలో 19 ఏళ్ల యువతిపై హత్యాచారం కేసులో మరణ శిక్ష పడిన ముగ్గురిని సుప్రీమ్‌ ‌కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. 2012 ఫిబ్రవరిలో హర్యానాలోని రేవారీ జిల్లా రోధాయి గ్రామ శివారులోని ఓ పొలంలో తీవ్ర గాయాలతో కూడిన బాధిత యువతి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై ఢిల్లీలోని చావాలా పోలీసు స్టేషన్లో…

కాశ్మీర్‌లో దట్టమైన మంచు

కాశ్మీర్‌లో దట్టమైన మంచు మంచుతో రాకపోకలకు అంతరాయం శ్రీనగర్‌, ‌నవంబర్‌ 7 : ‌జమ్ముకశ్మీర్‌ ‌లో దట్టంగా మంచు పడుతోంది. శ్రీనగర్‌ ‌లేహ్‌ ‌హైవేపై మంచు పేరుకోవడంతో రోడ్డు క్లోజ్‌ ‌చేశారు. పూంచ్‌, ‌రాజోరీ జిల్లాలను కలిపే మొఘల్‌ ‌రోడ్‌ ‌లో రెండో రోజు కూడా ట్రాఫిక్‌ ‌నిలిపేశారు. శ్రీనగర్‌ ‌సోనా, మార్గ్ ‌గుమారీ రూట్‌…

లిక్కర్‌ ‌కేసులో అప్రూవర్‌గా దినేశ్‌ అరోరా

న్యూ దిల్లీ, నవంబర్‌ 7 : ‌లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో అప్రూవర్‌ ‌గా మారిన నిందితుడు దినేష్‌ అరోరాను సీబీఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. అతడిని సాక్షిగా పరిగణించాలంటూ కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ అంశం చాలా సున్నితమైంది కాబట్టి డియాను కోర్టులోకి అనుమతించొద్దని నిందితుడు దినేష్‌ అరోరా తరపు న్యాయవాది ఆర్‌.‌పి…

మహారాష్ట్రలోకి ప్రవేశించిన భారత్‌ ‌జోడో యాత్ర

పాల్గొన్న మాజీ మంత్రి ఆదిత్య థాకరే ముంబై, నవంబర్‌ 7 : ‌రాహుల్‌ ‌గాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ ‌చేపట్టిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’ మహారాష్ట్రలోకి అడుగుపెట్టింది. ఈ యాత్రలో థాకరే ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరవుతారనే సస్పెన్స్‌కు దాదాపు తెరపడింది. శివసేన యువనేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇందుకు…