గుజరాత్లో బిజెపికి గుణపాఠం తప్పదు రాజస్థాన్ సిఎం గెహ్లాట్ వెల్లడి
గుజరాత్ ఎన్నికల్లో బిజెపికి ఈసారి గుణపాఠం తప్పదని కాంగ్రెస్ విమర్శించింది. డిసెంబర్ 1 నుంచి 5 వరకు జరుగనున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్, ఆమ్ఆద్మీపార్టీల మధ్య ఉండబోతుంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది కనుక గుజరాత్ ప్రజలు బిజెపికి తగిన గుణపాఠం చెప్పనున్నారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ద్రవ్యోల్బణం,…
