Category Uncategorized

నేటి నుంచి బ్రేక్‌ ‌దర్శనాల్లో మార్పులు

తిరుమల,నవంబర్‌30:  ‌తిరుమల శ్రీవారి బ్రేక దర్శన వేళలను మార్చారు. స్వామిని దర్శించుకునే బ్రేక్‌ ‌దర్శన సమయం మార్పు చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ పక్రియ చేపడుతున్నట్లు వివరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్‌ ‌దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు…

పంటపొలాల్లో భారీ కొండ చిలువ ప్రత్యక్షం

శ్రీ సత్య సాయి,నవంబర్‌30 :  ‌జిల్లాలోని బుక్కపట్నం మండలం మారాల గ్రామ సపంలోని పంట పొలాల్లో భారీ కొండ చిలువ హల్‌చల్‌ ‌చేసింది. మామిడి తోటలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం అవడంతో రైతులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులక సమాచారం అందించారు. పుట్టపర్తికి చెందిన స్నేక్‌ ‌క్యాచర్‌ ‌మూర్తి అక్కడకు చేరుకుని…

ఎపి సిఎస్‌గా జవహర్‌ ‌రెడ్డి బాధ్యతలు

సచివాలయంలో పలువురు అధికారుల అభినందనలు అమరావతి,నవంబర్‌30 : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌. ‌జవహర్‌రెడ్డి బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు.  డిసెంబర్‌ 1‌న బాధ్యతలు చేపట్టాల్సింది ఉండగా నేడు ముహూర్తం బాగుండటంతో వెంటనే స్వీకరించారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు.…

సీమ అభివృద్ధ్దిపై లోపించిన చిత్తశుద్ధ్ది

కడప ఉక్కుపై తొలగని అనిశ్చితి సీమ ప్రాజెక్టులపై ఏళ్లు గడుస్తున్నా కానరాని పట్టింపు కడప,నవంబర్‌30 :  ‌తెలంగాణలో లాగే రాయలసీమలో కూడా ప్రత్యేక ఉద్యమ భావం వ్యాప్తి చెందుతోంది. పాలకుల వైఖరి కారణంగా నిరసన గళాలు వినిపస్తున్నాయి. విభజన తరవాత కూడా సీమకు న్యాయం జరగేలదన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో 30 శాతం,…

పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌ అం‌తర్భాగమే

ఎప్పటికైనా వెనక్కి తెచ్చుకోవాల్సిందే..: రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, నవంబర్‌30 : ‌పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని అది ఇండియాకు చెందినదని, సమయం వచ్చినప్పుడు వెనక్కి తెచ్చుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ అన్నారు. ఓ జాతీయ ఛానల్‌కు బుధవారంనాడు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు…

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వొస్తుంది

అప్పుడు పేదలను అన్ని విధాలా ఆదుకుంటాం గుండెగాం నుంచి మొదలైన పాదయాత్ర ఇక్కడి ప్రజలేం పాపం చేశారని ప్రభుత్వానికి ప్రశ్న సంజయ్‌ ‌యాత్రకు స్వాగతం పలికిన ప్రజలు నిర్మల్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌30: ‌రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని బండి సంజయ్‌ ‌చెప్పారు. పాదయాత్రలో భాగంగా నిర్మల్‌ ‌జిల్లాలో బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది.…

అం‌గన్‌ ‌వాడీలకు ఆత్మగౌరం

ఆత్మ విశ్వాసం నింపిన ఘనత టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ‌దే.. ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్‌ ‌లో తక్కువ వేతనాలు అంగన్‌ ‌వాడీలకు అధిక వేతనాలు ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ‌సీఎం కేసీఆర్‌ ‌డబుల్‌ ఇం‌జన్‌ ‌పాలిస్తున్న ప్రాంతాల్లో సైతం అంగన్‌ ‌వాడీలకు అరకొర వేతనాలు అంగన్‌వాడీ ప్రజా సేవలను…

తాము వదిలిన బాణం

తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు షర్మిల తీరుపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌30 :‌వైఎస్సార్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల తీరుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఈ మేరకు సెటైరికల్‌గా ట్వీట్‌ ‌చేశారు. తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ వ్యంగ్యాస్త్రం…

తెలంగాణలో గణనీయంగా తగ్గిన మాతృమరణాలు

అతి తక్కువ ఎంఎంఆర్‌ ‌లో దేశంలోనే మూడో స్థానం శాంపిల్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌సిస్టం బులిటెన్‌ ‌ప్రకారం, 56 నుంచి 43కు తగ్గుదల సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ మతాశిశు సంరక్షణ చర్యలు హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ఎంఎంఆర్‌ ‌తగ్గుదలలో వెనుబడ్డ డబుల్‌ ఇం‌జిన్‌ ‌రాష్ట్రాలు ప్రజాతంత్ర డెస్క్, ‌నవంబర్‌ 30…