జనవరి 18 నుంచి రెండో విడుత కంటి వెలుగు
కోటిన్నర మందికి పరీక్షలు… 200 కోట్లు విడుదల ప్రజా సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్ నిర్ణయాలు అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేసినా.. ప్రజల కోసం ఆలోచించి వారికి ఉపయోగపడేలా చేస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి, 55లక్షల మందికి అద్దాలు…
