ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుం 40కి పెంపు
నష్టాలే కారణమంటున్న సొసైటీ హైదరాబాద్,డిసెంబర్5:అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ జనవరిలో మొదలు కానున్నది. ఈ ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుమును రూ. 40కి పెంచనున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ టిక్కెట్పై రూ. 10 పెంచాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 మహమ్మారి కాలంలో నష్టాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. కొవిడ్19 కారణంగా 2021లోఎగ్జిబిషన్ నిర్వహించనేలేదు. 2022లో ప్రారంభించినప్పటికీ…
