Category Uncategorized

బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధ్ది డొల్ల

డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌తో ట్రబుల్స్ అభివృద్ధ్దిలో తెలంగాణ దేశంలో ఆదర్శం పిట్లంలో 30 పడకల దవాఖానాకు  మంత్రి హరీష్‌ ‌శంకుస్థాపన కామారెడ్డి,ప్రజాతంత్ర,డిసెంబర్‌3: ‌బిజెపి గొప్పలు చెబుతున్న డబుల్‌ ఇం‌జిన్‌ ‌పాలిత రాష్టాల్ల్రో అంతా డొల్లేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. బిజెపి పాలిత రాష్టాల్ల్రో  అభివృద్ధి, సంక్షేమం వెనుకబడిందని హరీశ్‌ ‌రావు…

బెదరింపులకు పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు

అమర్‌రాజా తెలంగాణకు పోవడమే నిదర్శనం:ధూళిపాళ్ల గుంటూరు: ఎపిలో ఎవరైనా వ్యాపారం చేయాలంటే వారు జగన్‌ ‌బినాలైనా అయివుండాలి, లేకపోతే ఆయన వర్గానికి వాటాలైనా ఇవ్వాల్సి ఉందని, ఈ రెండూ కాదంటే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారి పోవాల్సిం దేననిని టిడిపి సీనియర్‌ ‌నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. శనివార ఆయన డియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వేధింపులు,…

ఇం‌జనీర్‌ ఇం‌ట్లో కోటి నగదు పట్టివేత

పాట్నా,డిసెంబర్‌3 :‌బీహార్‌లో లంచం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌ ‌ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పాట్నాలో భవన నిర్మాణ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌ ‌గా ఉన్న సంజీత్‌ ‌కుమార్‌ ‌రెండు లక్షల లంచం తీసుకుంటుండగా పడ్డుబడ్డాడు. దీంతో విజిలెన్స్ అధికారులు సంజీత్‌ ‌కుమార్‌ ఇం‌ట్లో సోదాలు చేశారు. సంజీత్‌ ‌కుమార్‌ ఇం‌ట్లో కోటి రూపాయిల నగదును స్వాధీనం…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కవితకు నోటీసులు

రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న స్కామ్‌ ‌పాపాల చిట్టా  బయటపడక తప్పదన్న విజయశాంతి దిల్లీ  లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పుడు ఏం జరుగగుతందో అన్న చర్చ మొదలయ్యింది. 160 సీఆర్పీసీ కింద విచారణకు సహకరించాలని అందులో పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సీబీఐ డీఎస్పీ…

వైద్యవత్తి ఎంతో ఉన్నతమైనది

మా అమ్మకూడా నన్ను డాక్టర్‌ ‌కావాలనుకుంది ఉమెన్‌ ఇన్‌ ‌మెడిసిన్‌ ‌కాంక్లేవ్‌లో మంత్రికెటిఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర: ‌వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారి సేవలు అమోఘమన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగగించి సేవలు చేశారని అన్నారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్‌ ‌కావాలని కోరుకుంటారు. అలానే నేనూ…

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న జోడో యాత్ర

పార్లమెంట్‌ ‌సమావేశాలకు దూరంగా రాహుల్‌ ‌రాహుల్‌తో పాటు దూరం కానున్న జైరామ్‌, ‌దిగ్విజయ్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్: ‌మధ్యప్రదేశ్లో రాహుల్‌ ‌జోడోయాత్ర కొనసాగుతోంది. యత్ర కొనసాగు తున్నందున,  రాహుల్‌గాంధీ సహా పలువురు సీనియర్‌ ‌నేతలు పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలకు గైర్హాజరు కానున్నారు. రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌  ‌సింగ్‌, ‌జైరాం రమేష్‌లు సమావేశాల్లో పాల్గొనడం  లేదని శనివారం సంబంధిత…

సెంట్రల్‌ ‌వర్సిటీ ఫ్రొఫెసర్‌ ‌ఘాతుకం

విదేశీ విద్యార్థిపై అత్యాచార యత్నం పోలీస్‌ ‌కేసు నమోదు..ప్రొఫెసర్‌ ‌సస్పెన్షన్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర: ‌గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీలో దారుణం జరిగింది. వర్సిటీలో చదువుతున్న థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్‌ అత్యాచారానికి యత్నించినట్లు సమాచారం. బాధితురాలు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.…

చిరంజీవి బ్లడ్‌ ‌బ్యాంక్‌ను దర్శించిన బ్రిటిష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌

‌గ్యారేత్‌ ‌విన్‌ ఓవెన్‌తో కలసి రక్తదానం చేసిన చిరు హైదరాబాద్‌: ‌బ్రిటిష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌ ‌గ్యారేత్‌ ‌విన్‌ ఓవెన్‌..‌జూబ్లీహిల్స్ ‌లోని చిరంజీవి బ్లడ్‌ ‌బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా గ్యారేత్‌ ‌రక్తదానం చేశారు. ఆయనతో పాటు మెగాస్టార్‌ ‌చిరంజీవి కూడా రక్తదానం చేశారు. గ్యారేత్‌ ‌తమ బ్లడ్‌ ‌బ్యాంకును విజిట్‌ ‌చేసి.. రక్తదానం చేయడం…

టిఎంసి నేత ఇంట్లో బాంబు పేలుడు

బూత్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సహా మరొకరు మృతి కోల్‌కతా:‌ పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌లో గల తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ టీఎంసీకి చెందిన బూత్‌ ‌ప్రెసిడెంట్‌ ‌రాజ్‌కుమార్‌ ‌మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో రాజ్‌ ‌కుమార్‌తోపాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక…