Category Uncategorized

నేటి నుంచి పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు

సజావుగా సభ జరిగేలా సహకరించాలన్న ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో పాల్గొన్న మంత్రులు, విపక్ష నేతలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు నేటి నుంచి  ప్రారంభం కానున్నాయి. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహాలను ఖరారు చేసుకున్నాయి. అలాగే సమస్యలు ఏవైనా చర్చిస్తామని కూడా ప్రభుత్వం…

అం‌బేడ్కర్‌ ఆశయాలకు భిన్నంగా కెసిఆర్‌ ‌పాలన

రిజర్వేషన్లు కాలరాసేందుకు కేంద్రం కుట్ర కాంగ్రెస్‌ ‌నేత మల్లు రవి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌సీఎం కేసీఆర్‌ అం‌బేద్కర్‌ ‌రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను కాలరాసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రజలను కుల, మత పరంగా విడదీసి…

‌గ్రామాలను కలియతిరిగిన కళాకారుడు శ్రీనుకు జోహార్లు

ఉమ్మడి నల్గొండ జిల్లా గట్టు సింగారం గ్రామానికి చెందిన ఇటికాల శ్రీను తన ఇంటి పేరును కాకుండా  తన గ్రామ పేరుతో ప్రజలకు సుపరిచితమైన  సింగారం శీను అనారోగ్యంతో  4 డిసెంబర్‌ 2022 ఆదివారం  మృతి చెందడం జిల్లా వ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులను, సాంస్కృతిక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సింగారం శీను మరణం ప్రతి…

సమ సమాజ స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్‌

‌నేడు బాబా సాహెబ్‌ ‌వర్థంతి భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఇతర అగ్రవర్ణాలతో సమానంగా అన్ని హక్కులు. పోరాడే అవకాశాలు కల్పించిన ఈ తరం మహనీయుడు సామాన్యులకు నిత్యం చిరస్మరణీయుడైన బి ఆర్‌ అం‌బేడ్కర్‌ ‌జన్మదినం, వర్ధంతిని ఎఒక్క రోజుకో పరిమితం చేసుకోవడం కాకుండా ప్రతి రోజు గుర్తుంచుకోవాల్సిన పవిత్రం దినాలు. ఈ నాడు మనం…

‌గ్రామంలోనే ధాన్యం కొనుగోళ్లు

రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధుల జమ హైదరాబాద్‌, ‌డిసెంబర్‌05: ‌తెలంగాణ రాష్ట్రంలో వ్యసాయం దండుగ కాదు పండుగ అనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. కే. చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం  రైతాంగం సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకోవటంతో పాటు అనేక పథకాలను ప్రకటించింది. దుక్కి దున్నింది మొదలు పంట కొనుగోలుదాక అన్ని దశల్లో…

భద్రతా డొల్లతనం నుండి బయట పడేదెప్పుడు ?

మొన్న  ఎయిమ్స్  ‌నిన్న సఫ్దర్జుంగ్‌  ‌హాస్పిటల్‌  ‌గత వారం  రెండు ప్రభుత్వరంగ సంస్థలు  ఇలా  సైబర్‌ ‌దాడుల సంబంధించి వార్తలు నిత్యం  వింటూనే ఉన్నాం, వార్తలలోకి రానివి  కోకొల్లలు. ప్రస్తుతం మనం  సైబర్‌ ‌కాలంలో జీవిస్తున్నాం.  మన కార్యకలాపాలు అన్నిటిలోను డిజిటల్‌ ‌సాంకేతికతలు సాయం చేస్తున్నాయి. ప్రత్యేకించి కోవిడ్‌ ‌నేపథ్యం లో, ప్రతి ఒక్క రంగం…

శ్రీ‌వారిని దర్శించుకున్న రాష్ట్రపతి

ద్రౌపది ముర్ముకు దర్శనం కల్పించి, ప్రసాదాలు అందచేత తిరుమల, డిసెంబర్‌5 : ‌రెండ్రోజుల ఏపీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం తిరుమల శ్రీవారిని దర్శిం చుకున్నారు.  అనంతరం రంగనా యకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. రాష్ట్రపతి వెంట టీటీడీ ఛైర్మన్‌ ‌వైవీ…

గుజరాత్‌లో ఎవరిధీమా వారిదే

ముగిసిన ఎన్నికల ప్రక్రియ 8న కౌంటింగ్‌తో తేలనున్న భవితవ్యం గాంధీనగర్‌, ‌డిసెంబర్‌ 5 : ‌గుజరాత్‌ ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగిసినట్లే. సోమవారం రెండో విడత ఓటింగ్‌ ‌సాగింది. 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో గెలుపుపై బిజెపి గతంలోకన్నా మరింతగా ధీమాగా ఉంది. ఆప్‌ ‌కూడా అంతే ధీమాగా ఉంది. ఈసారి అనూహ్యంగా ఆప్‌ ఎన్నికల్లో…

గుజరాత్‌లో ఓటేసిన ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌లోని స్కూల్లో వోటేసిన ప్రధాని అహ్మదాబాద్‌,‌డిసెంబర్‌5 : ‌గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ ఎన్నికల్లో ప్రధాని మోడీ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్‌ ‌రెండో దశ ఎన్నికలకు సోమవారం ఓటింగ్‌ ‌జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని రాణిప్‌లోని నిషాన్‌ ‌పబ్లిక్‌ ‌స్కూల్‌లో ప్రధాని మోదీ ఓటు వేశారు. దీనికి ముందు ప్రధాని మోదీ రాజ్‌భవన్‌ ‌నుంచి…