నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
సజావుగా సభ జరిగేలా సహకరించాలన్న ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో పాల్గొన్న మంత్రులు, విపక్ష నేతలు న్యూ దిల్లీ, డిసెంబర్ 6 : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహాలను ఖరారు చేసుకున్నాయి. అలాగే సమస్యలు ఏవైనా చర్చిస్తామని కూడా ప్రభుత్వం…
