Category Uncategorized

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

బిఎల్‌ ‌సంతోష్‌, ‌జగ్గు స్వామిలకు నోటీసులపై 13 వరకు స్టే పొడిగింపు హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 5(ఆర్‌ఎన్‌ఎ):ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్‌) ‌బీఎల్‌ ‌సంతోష్‌ ,  ‌కేరళ వైద్యుడు జగ్గు స్వామికి  సిట్‌  ఇచ్చిన 41 సీఆర్పీసీ నోటీసులపై స్టే ఆర్డర్‌ ‌ను తెలంగాణ హైకోర్టు  డిసెంబరు 13 వరకు పొడిగించింది.…

నేడు పాలమూరులో సిఎం పర్యటనపై ఉత్కంట

సకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సిఎం ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన అధికారులు మహబూబ్‌నగర్‌,‌ప్రజాతంత్ర: ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం  మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నూతన సకృత కలెక్టరేట్‌ ‌కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కొత్త కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవంతో పాటు పాత కలెక్టరేట్‌ ‌స్థానంలో నిర్మించనున్న సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ ‌శంకుస్థాపన చేస్తారు. ఒక్క ఏడాదిలో పనులు…

బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధ్ది డొల్ల

డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌తో ట్రబుల్స్ అభివృద్ధ్దిలో తెలంగాణ దేశంలో ఆదర్శం పిట్లంలో 30 పడకల దవాఖానాకు  మంత్రి హరీష్‌ ‌శంకుస్థాపన కామారెడ్డి,ప్రజాతంత్ర,డిసెంబర్‌3: ‌బిజెపి గొప్పలు చెబుతున్న డబుల్‌ ఇం‌జిన్‌ ‌పాలిత రాష్టాల్ల్రో అంతా డొల్లేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. బిజెపి పాలిత రాష్టాల్ల్రో  అభివృద్ధి, సంక్షేమం వెనుకబడిందని హరీశ్‌ ‌రావు…

బెదరింపులకు పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు

అమర్‌రాజా తెలంగాణకు పోవడమే నిదర్శనం:ధూళిపాళ్ల గుంటూరు: ఎపిలో ఎవరైనా వ్యాపారం చేయాలంటే వారు జగన్‌ ‌బినాలైనా అయివుండాలి, లేకపోతే ఆయన వర్గానికి వాటాలైనా ఇవ్వాల్సి ఉందని, ఈ రెండూ కాదంటే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారి పోవాల్సిం దేననిని టిడిపి సీనియర్‌ ‌నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. శనివార ఆయన డియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వేధింపులు,…

ఇం‌జనీర్‌ ఇం‌ట్లో కోటి నగదు పట్టివేత

పాట్నా,డిసెంబర్‌3 :‌బీహార్‌లో లంచం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌ ‌ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పాట్నాలో భవన నిర్మాణ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌ ‌గా ఉన్న సంజీత్‌ ‌కుమార్‌ ‌రెండు లక్షల లంచం తీసుకుంటుండగా పడ్డుబడ్డాడు. దీంతో విజిలెన్స్ అధికారులు సంజీత్‌ ‌కుమార్‌ ఇం‌ట్లో సోదాలు చేశారు. సంజీత్‌ ‌కుమార్‌ ఇం‌ట్లో కోటి రూపాయిల నగదును స్వాధీనం…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కవితకు నోటీసులు

రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న స్కామ్‌ ‌పాపాల చిట్టా  బయటపడక తప్పదన్న విజయశాంతి దిల్లీ  లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పుడు ఏం జరుగగుతందో అన్న చర్చ మొదలయ్యింది. 160 సీఆర్పీసీ కింద విచారణకు సహకరించాలని అందులో పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సీబీఐ డీఎస్పీ…

వైద్యవత్తి ఎంతో ఉన్నతమైనది

మా అమ్మకూడా నన్ను డాక్టర్‌ ‌కావాలనుకుంది ఉమెన్‌ ఇన్‌ ‌మెడిసిన్‌ ‌కాంక్లేవ్‌లో మంత్రికెటిఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర: ‌వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారి సేవలు అమోఘమన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగగించి సేవలు చేశారని అన్నారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్‌ ‌కావాలని కోరుకుంటారు. అలానే నేనూ…

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న జోడో యాత్ర

పార్లమెంట్‌ ‌సమావేశాలకు దూరంగా రాహుల్‌ ‌రాహుల్‌తో పాటు దూరం కానున్న జైరామ్‌, ‌దిగ్విజయ్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్: ‌మధ్యప్రదేశ్లో రాహుల్‌ ‌జోడోయాత్ర కొనసాగుతోంది. యత్ర కొనసాగు తున్నందున,  రాహుల్‌గాంధీ సహా పలువురు సీనియర్‌ ‌నేతలు పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలకు గైర్హాజరు కానున్నారు. రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌  ‌సింగ్‌, ‌జైరాం రమేష్‌లు సమావేశాల్లో పాల్గొనడం  లేదని శనివారం సంబంధిత…

సెంట్రల్‌ ‌వర్సిటీ ఫ్రొఫెసర్‌ ‌ఘాతుకం

విదేశీ విద్యార్థిపై అత్యాచార యత్నం పోలీస్‌ ‌కేసు నమోదు..ప్రొఫెసర్‌ ‌సస్పెన్షన్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర: ‌గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీలో దారుణం జరిగింది. వర్సిటీలో చదువుతున్న థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్‌ అత్యాచారానికి యత్నించినట్లు సమాచారం. బాధితురాలు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.…